సైనిక్ పురిలో అంతర్జాతీయ జ్యూస్ సెలూన్ ప్రారంభించిన యువ పారిశ్రామికవేత్తలు వైష్ణవి రెడ్డి, శ్రావ్యరెడ్డి సిస్టర్స్
మనవార్తలు ,హైదరాబాద్: మహిళల్లో అందమే ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుందని యువ పారిశ్రామికవేత్తలు వైష్ణవి రెడ్డి మరియు శ్రావ్యరెడ్డి సిస్టర్స్ అన్నారు. నగరంలోని సైనిక్ పురిలో ఏర్పాటు చేసిన ‘ఇంటర్నేషనల్ జ్యూసి సలోన్ ‘ ను వారు ఈ శుక్రవారం ప్రారంభించారు.ఒక్కరు ఆర్ర్కిటెక్ మరియు ఎం బి ఏ పూర్తి చేసి ఫ్యాషన్ పై వారికి ఉన్న ఇష్టం తో నే నలుగురుకి ఉపాధి కల్పించాలని ఆలోచనతోనే మేము ఈ సలోన్ ప్రారంభించం. ఈ సందర్భంగా వైష్ణవి రెడ్డి, […]
Continue Reading