90 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి 90 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాప ముత్యంలో రామాలయం నిర్మాణానికి శంకుస్థాపన పటాన్ చెరు,మనవార్తలు ప్రతినిధి ప్రజల అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శనివారం పటాన్చెరు మండల పరిధిలోని పోచారం, ముత్తంగి, చిట్కుల్, రామేశ్వరం బండ, బచ్చు గూడెం, ఇంద్రేశం, ఐనోలు, చిన్నకంజర్ల, పెద్దకంజర్ల గ్రామాలలో 95 లక్షల […]

Continue Reading