బిజెపి నేతల మద్య రమేష్ జన్మదిన వేడుకలు

మియాపూర్ మియాపూర్ డివిజన్ మక్త మహబూబ్ పెట్ కు చెందిన బీజేపీ నేతలు రమేష్ జన్మదినవేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ వేడుకల్లో గుండె గణేష్ ముదిరాజ్, జాజిరావ్ శ్రీను, నరేందర్, శ్రీధర్, సోను, శివ లు పాల్గొన్నారు.

Continue Reading

పటాన్చెరులో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి రథయాత్ర_భారీ సంఖ్యలో హాజరైన భక్తులు

పటాన్చెరు: శ్రీ కృష్ణాష్టమి పర్వదినం పురస్కరించుకొని పటాన్చెరువు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పటాన్చెరు పట్టణంలో అంగరంగ వైభవంగా శ్రీ కృష్ణుడి రథయాత్ర నిర్వహించారు. స్థానిక కోదండ సీతారామస్వామి దేవాలయం నుండి ప్రారంభమైన రథయాత్ర పట్టణంలోని పురవీధుల గుండా సాగింది. భక్తుల జయజయ ధ్వానాల నడుమ, హరే రామ హరే రామ రామ రామ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే కీర్తనలు ఆలపిస్తూ యాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా […]

Continue Reading

దేవాలయ అభివృద్ధికి పది లక్షల రూపాయలు విరాళం ప్రకటించిన ఎమ్మెల్యే

భగులాముఖి శక్తి పీఠం శిలన్యాసం లో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్ పటాన్ చెరు మండల కేంద్రమైన శివ్వంపేట లో నిర్మిస్తున్న భగులాముఖి శక్తి పీఠం శిలన్యాసం కార్యక్రమంలో పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవాలయం అభివృద్ధి కి 10 లక్షల రూపాయల విరాళం అందించనున్నట్లు తెలిపారు. మానవ సేవయే మాధవ సేవ యని, దేవాలయాల అభివృద్ధికి తన సంపూర్ణ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. ప్రతి ఒక్కరూ భగవన్నామస్మరణ […]

Continue Reading

మూడు లక్షల రూపాయల విలువైన ఎల్ ఓ సి అందజేసిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్చెరు: నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించడంలో ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని జేపీ కాలనీకి చెందిన లక్ష్మయ్య గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. మెరుగైన వైద్యం కోసం శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ద్వారా ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా మూడు లక్షల రూపాయల ఎల్వోసీ మంజూరు అయింది. మంగళవారం లక్ష్మయ్య కుటుంబ సభ్యులకు ఎల్వోసీ కి సంబంధించిన ఉత్తర్వులను అందజేశారు.  

Continue Reading

పాఠశాలలు, కళాశాలలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్ చెరు రేపటినుండి పాఠశాలలు, కళాశాలలు, ప్రారంభం కానున్న నేపథ్యంలో పటాన్చెరువు పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్, డిగ్రీ కళాశాలలను పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు పరిశీలించారు. పాఠశాలలో చేపడుతున్న పనులను స్వయంగా తనిఖీ చేశారు.. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పాఠశాలలో నిర్వహణ చేపట్టాలని సూచించారు. ప్రతి విద్యార్థికి కరోనా నిబంధనలపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. విద్యార్థుల ఆరోగ్యం విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయరాదని సూచించారు. ప్రతి పాఠశాలలో ఆరోగ్యకరమైన పరిస్థితులు […]

Continue Reading