బిజెపి నేతల మద్య రమేష్ జన్మదిన వేడుకలు

మియాపూర్ మియాపూర్ డివిజన్ మక్త మహబూబ్ పెట్ కు చెందిన బీజేపీ నేతలు రమేష్ జన్మదినవేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ వేడుకల్లో గుండె గణేష్ ముదిరాజ్, జాజిరావ్ శ్రీను, నరేందర్, శ్రీధర్, సోను, శివ లు పాల్గొన్నారు.

Continue Reading

పటాన్చెరులో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి రథయాత్ర_భారీ సంఖ్యలో హాజరైన భక్తులు

పటాన్చెరు: శ్రీ కృష్ణాష్టమి పర్వదినం పురస్కరించుకొని పటాన్చెరువు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పటాన్చెరు పట్టణంలో అంగరంగ వైభవంగా శ్రీ కృష్ణుడి రథయాత్ర నిర్వహించారు. స్థానిక కోదండ సీతారామస్వామి దేవాలయం నుండి ప్రారంభమైన రథయాత్ర పట్టణంలోని పురవీధుల గుండా సాగింది. భక్తుల జయజయ ధ్వానాల నడుమ, హరే రామ హరే రామ రామ రామ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే కీర్తనలు ఆలపిస్తూ యాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా […]

Continue Reading

దేవాలయ అభివృద్ధికి పది లక్షల రూపాయలు విరాళం ప్రకటించిన ఎమ్మెల్యే

భగులాముఖి శక్తి పీఠం శిలన్యాసం లో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్ పటాన్ చెరు మండల కేంద్రమైన శివ్వంపేట లో నిర్మిస్తున్న భగులాముఖి శక్తి పీఠం శిలన్యాసం కార్యక్రమంలో పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దేవాలయం అభివృద్ధి కి 10 లక్షల రూపాయల విరాళం అందించనున్నట్లు తెలిపారు. మానవ సేవయే మాధవ సేవ యని, దేవాలయాల అభివృద్ధికి తన సంపూర్ణ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. ప్రతి ఒక్కరూ భగవన్నామస్మరణ […]

Continue Reading

మూడు లక్షల రూపాయల విలువైన ఎల్ ఓ సి అందజేసిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్చెరు: నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించడంలో ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని జేపీ కాలనీకి చెందిన లక్ష్మయ్య గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. మెరుగైన వైద్యం కోసం శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ద్వారా ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా మూడు లక్షల రూపాయల ఎల్వోసీ మంజూరు అయింది. మంగళవారం లక్ష్మయ్య కుటుంబ సభ్యులకు ఎల్వోసీ కి సంబంధించిన ఉత్తర్వులను అందజేశారు.  

Continue Reading

పాఠశాలలు, కళాశాలలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్ చెరు రేపటినుండి పాఠశాలలు, కళాశాలలు, ప్రారంభం కానున్న నేపథ్యంలో పటాన్చెరువు పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్, డిగ్రీ కళాశాలలను పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు పరిశీలించారు. పాఠశాలలో చేపడుతున్న పనులను స్వయంగా తనిఖీ చేశారు.. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పాఠశాలలో నిర్వహణ చేపట్టాలని సూచించారు. ప్రతి విద్యార్థికి కరోనా నిబంధనలపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. విద్యార్థుల ఆరోగ్యం విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయరాదని సూచించారు. ప్రతి పాఠశాలలో ఆరోగ్యకరమైన పరిస్థితులు […]

Continue Reading

కాలుష్య నియంత్రణ అధికారులు పై ఎమ్మెల్యే ఆగ్రహం…

– రెవెన్యూ సమస్యలు ఎందుకు పరిష్కారం కావడం లేదు పటాన్ చెరు: అభివృద్ధి పనుల విషయంలో పూర్తి పారదర్శకతతో పనిచేస్తూ, రాజకీయాలకు అతీతంగా గ్రామాలను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకొని వెళ్తున్నట్టు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. సోమవారం పటాన్ చెరు మండల పరిషత్ అధ్యక్షురాలు సుష్మ శ్రీ వేణుగోపాల్ రెడ్డి అధ్యక్షతన సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం […]

Continue Reading

తెరాస జెండా పండుగను విజయవంతం చేయండి…

అమీన్పూర్: సెప్టెంబర్ 2వ తేదీన నిర్వహించబోయే టిఆర్ఎస్ పార్టీ జెండా పండుగలో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి కోరారు. జెండా పండుగ ఏర్పాట్లపై సోమవారం ఉదయం తన నివాసంలో మున్సిపల్ స్థాయి పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మున్సిపల్ పరిధిలోని కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ పాండురంగారెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలోని 24 వ […]

Continue Reading

విద్యార్థులారా ధైర్యంగా పాఠశాలలకు వెళ్ళండి _ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్చెరు: ఎలాంటి భయాందోళనలకు గురి కాకుండా ప్రతి విద్యార్థి తమ తమ పాఠశాలలకు, కళాశాలలకు వెళ్లాలని, ప్రభుత్వం తరఫున అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సెప్టెంబర్ ఒకటో తేదీ నుండి పాఠశాలలు, కళాశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి విద్యార్థిని విద్యార్థులు వీడియో సందేశం అందించారు. నియోజకవర్గ పరిధిలోని ప్రతి పాఠశాల, కళాశాలను శానిటేషన్ చేయడంతో పాటు తరగతి […]

Continue Reading

విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు

శేరిలింగంపల్లి : రామచంద్రపురం శ్రీ శ్రీ శ్రీ మహంకాళి అమ్మవారి బోనాలు శ్రీ శ్రీ మహంకాళి విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శ్రీ శ్రీ మహంకాళి విశ్వకర్మ సంఘం అధ్యక్షులు కంజర్ల కృష్ణమూర్తి చారి ఆహ్వానం మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రొటెం చైర్మన్ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ,పటాన్చెరు నియోజకవర్గం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి,రామచంద్రపురం కార్పొరేటర్ బూరుగడ్డ పుష్ప నగేష్, భారతి నగర్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి, […]

Continue Reading

ఆర్ కే వై టీం ఆధ్వర్యంలో సోను కుమార్ యాదవ్ ఘనంగా పుట్టినరోజు వేడుకలు

శేరిలింగంపల్లి : మియాపూర్ డివిజన్ బిజెపి నాయకులు, పోగుల ఆగయ్య నగర్ కు చెందిన సోను కుమార్ యాదవ్ జన్మదిన వేడుకలు ఆదివారం రోజు గోపన్ పల్లి లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు రవి కుమార్ యాదవ్ నివాసంలో ఘనంగా జరిగాయి. నాయకులు ఆకుల లక్ష్మణ్ ముదిరాజ్ గుండె గణేష్ ముదిరాజ్ ల సమక్షంలో జరిగిన ఈ వేడుకల్లో డివిజన్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సోను కుమార్ యాదవ్ ను శాలువాలతో […]

Continue Reading