Hyderabad

పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్…

పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్…

హైదరాబాద్:

ఇంకా ఐటీ రిటర్న్స్ చెయ్యలేదా…? మరేం పరవాలేదు. ఈ మార్చి 31 తో ముగిసిన 2020-21 రిటర్న్ దాఖలు గడువును మే 31 వరకు పెంచడం జరిగింది. దీనితో మీరు ఆలస్యం అయినా చింతించకర్లేదు. కేంద్రం తాజాగా ఈ నిర్ణయాన్ని తీసుకుంది. మరి దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే…
ఈ మార్చి 31 తో ముగిసిన 2020-21 రిటర్న్ దాఖలు గడువును మే 31 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ అందర్నీ ఇబ్బందుల లోకి నెట్టేస్తోంది. ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి కష్టాలు పడాల్సి వస్తోంది.

కరోనా తీవ్రత ఎక్కువగా ఉండడం తో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ పరిస్థితుల దృష్ట్యా గడువు పొడిగించాలని పన్ను చెల్లింపుదారులు, కర్సల్టెంట్లు తదితర వర్గాల నుంచి వచ్చిన వినతులను పరిగణ లోకి తీసుకుని కేంద్రం ఈ కీలక నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది.

దీనితో అధికారిక ప్రకటనని కూడా విడుదల చేసారు. ఆదాయపు పన్ను చట్టం లోని 139 సెక్షనలోని సబ్ సెక్షన్(5) కింద సవరించిన రిటర్న్లను, సబ్ సెక్షన్(4) కింద ఆలస్యమైన రిటర్న్లను కూడా 2021 మార్చి 31 నాటికి సమర్పించాల్సి ఉండేదని కానీ వైరస్ తీవ్రత ఎక్కువ ఉండడం తో ఆ తేదీని మే 31 నాటికి పొడించామని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(CBTD) తెలిపింది.

Venu

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

7 days ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

3 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

3 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

3 weeks ago