విజయవాడ
ఏమిటో ఈ రంగుల గోల.. నిన్న బడి,కనపడిన ప్రతి ప్రభుత్వ కార్యాలయానికి వైసీపీ పార్టీ జెండా రంగులు వేసేశారు..చివరకు హైకోర్టు అక్షింతలతో కొన్ని కార్యాలయాలకు రంగులు తొలగించారు.మరి కొన్ని ఇంకా అలాగే ఉన్నాయి.ఇప్పుడు దేముడి గుడిని కూడా వదలడం లేదు.బులుగు,ఆకుపచ్చ బల్బులతో బెజవాడ దుర్గమ్మ ఆలయాన్ని విద్యుత్ బల్బులతో అలకరించేశారు..ఎవరు ఇచ్చారో ఈ ఐడియా కానీ రాత్రి వేళ అమ్మవారి ప్రధాన ఆలయం చుట్టూ వైసీపీ పార్టీ జెండా రంగులే కనపడుతున్నాయి.
ఇలాంటి సంస్కృతి తీసుకురావడం ఇదే ప్రథమం అని విశ్లేషకులు భావిస్తున్నారు..ఈ విధంగా భక్తుల మనోభావాలు కూడా దెబ్బ తినే విధంగా ఆలయ అధికారులు తీసుకువస్తున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…