విశ్వశాంతికై వీరశైవ లింగాయత్ 14వపాదయాత్ర

Hyderabad Telangana

పటాన్‌చెరు

విశ్వశాంతికై కరోన మహమ్మరి వ్యాధి తగ్గి సకల జనుల ప్రజల శ్రేయస్సు కొరకు సుఖసంతోషాలతో ఉండాలని వీరశైవ లింగాయత్ ఆధ్వర్యంలో 14వ పాదయాత్ర నిర్వహించామని జిల్లా అధ్యక్షుడు సులుగంటి సిద్దేశ్వర్ అన్నారు ఆదివారం పటాన్చెరు ఉమామహేశ్వర్ దేవాలయం నుచి పాదయాత్రను జెండా ఊపి ప్రారంభించారు 13 ఏళ్ళుగా పాదయాత్ర నిర్వహిస్తున్నామని 14వ పాదయాత్రలో సుమారుగా200 మంది పాల్గొన్నారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో జయప్రకాశ్ ప్రధాన కార్యదర్శి, జిల్లా నాయకులు చంద్రశేకర్, బస్వరాజ్, సివరాజ్ పాటిల్ ,సుధాకర్, సర్వేశ్వర్,వీరేశం, రాష్ట్ర నాయకులు కొంకరాజేశ్వర్, మధుషేకర్ , గుండప్ప, శ్రీనివాస్, బద్రీనాథ్, విజయరాం, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *