Districts

ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలి.. పిడిఎస్ యు

మన వార్తలు ,నారాయణపేట

ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలి.లేదా విద్యా వాలంటీర్లను నియమించాలని పిడిఎస్ యు జిల్లా అధ్యక్షుడు S సాయికుమార్ అన్నారు.నారాయణపేట జిల్లా కోస్గి మండల విద్యాశాఖ అధికారి MEO అంజలి దేవి గారికి పిడిఎస్ యు ఆధ్వర్యంలో వినతి పత్రం ఇచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ అకడమిక్ ఇయరులో ప్రభుత్వ పాఠశాలలో వందల సంఖ్యలో విద్యార్థుల సంఖ్య పెరిగిందని, తల సంఖ్యకు అనుగుణంగా టీచర్లు లేకపోవడంతో విద్యార్థులు నష్టపోతున్నారని,ఉన్న కొంతమంది టీచర్స్ విద్యార్థుల సంఖ్య పెరగడంతో ఇబ్బందిపడుతున్న పరిస్థితి.ప్రభుత్వ పాఠశాలలో ఉన్నదని అన్నారు.

విద్యాశాఖ అధికారులు స్పందించి ప్రతి పాఠశాలను తనిఖీ చేసి పాఠశాల లో ఎంత మంది విద్యార్థులు ఉన్నారు ఆ విద్యార్థుల సంఖ్యకు అనుగునగా ఉపాధ్యాయులను నియమించాలని,ప్రభుత్వం స్పందించి ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలని.లేదా తక్షణమే విద్య వాలంటీర్లను లను నియమించి విద్యార్థులు నష్టపోకుండా చూడాలని, ప్రభుత్వ పాఠశాలలో,స్కావెంజర్ లను తీసి.గ్రామపంచాయతీ వర్కర్లకు చెప్పడంతో ప్రభుత్వ పాఠశాలలో పరిశుభ్రత లేదని రద్దు చేసిన,స్కావెంజర్ ల ను నియమించాలని. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని అన్నారు.

తదితర డిమాండ్లతో కూడిన వినతి పత్రంను కోసిగి మండల విద్యాశాఖ అధికారి MEO అంజలి దేవి అందజేశారుఈ కార్యక్రమంలో పిడిఎస్ యు జిల్లా కోశాధికారి గౌస్,జిల్లా నాయకులు శ్రీహరి, మండల అధ్యక్షుడు శ్రీను,కార్యదర్శి అంజి,నాయకులు శ్రీను,చక్రపాణి,రాము తదితరులు పాల్గొన్నారు.

Ramesh

Recent Posts

కిష్టారెడ్డిపేట కేంద్రంగా నూతన డివిజన్ ఏర్పాటు చేయకపోతే ఛలో బల్దియా

అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…

2 hours ago

కిష్టారెడ్డిపేట జి.హెచ్.ఎం.సి డివిజన్ ఏర్పాటు చేయాలి తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…

2 hours ago

వడ్డే ఓబన్న పోరాటం గొప్పది: నీలం మధు ముదిరాజ్

చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజల…

3 hours ago

ప్రజల పై మల్లన్న స్వామి ఆశీస్సులు ఉండాలి: నీలం మధు ముదిరాజ్

రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్  మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…

3 hours ago

శ్రామిక సంక్షేమ కేంద్రం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…

3 hours ago

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

2 days ago