Districts

ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలి.. పిడిఎస్ యు

మన వార్తలు ,నారాయణపేట

ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలి.లేదా విద్యా వాలంటీర్లను నియమించాలని పిడిఎస్ యు జిల్లా అధ్యక్షుడు S సాయికుమార్ అన్నారు.నారాయణపేట జిల్లా కోస్గి మండల విద్యాశాఖ అధికారి MEO అంజలి దేవి గారికి పిడిఎస్ యు ఆధ్వర్యంలో వినతి పత్రం ఇచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ అకడమిక్ ఇయరులో ప్రభుత్వ పాఠశాలలో వందల సంఖ్యలో విద్యార్థుల సంఖ్య పెరిగిందని, తల సంఖ్యకు అనుగుణంగా టీచర్లు లేకపోవడంతో విద్యార్థులు నష్టపోతున్నారని,ఉన్న కొంతమంది టీచర్స్ విద్యార్థుల సంఖ్య పెరగడంతో ఇబ్బందిపడుతున్న పరిస్థితి.ప్రభుత్వ పాఠశాలలో ఉన్నదని అన్నారు.

విద్యాశాఖ అధికారులు స్పందించి ప్రతి పాఠశాలను తనిఖీ చేసి పాఠశాల లో ఎంత మంది విద్యార్థులు ఉన్నారు ఆ విద్యార్థుల సంఖ్యకు అనుగునగా ఉపాధ్యాయులను నియమించాలని,ప్రభుత్వం స్పందించి ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలని.లేదా తక్షణమే విద్య వాలంటీర్లను లను నియమించి విద్యార్థులు నష్టపోకుండా చూడాలని, ప్రభుత్వ పాఠశాలలో,స్కావెంజర్ లను తీసి.గ్రామపంచాయతీ వర్కర్లకు చెప్పడంతో ప్రభుత్వ పాఠశాలలో పరిశుభ్రత లేదని రద్దు చేసిన,స్కావెంజర్ ల ను నియమించాలని. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని అన్నారు.

తదితర డిమాండ్లతో కూడిన వినతి పత్రంను కోసిగి మండల విద్యాశాఖ అధికారి MEO అంజలి దేవి అందజేశారుఈ కార్యక్రమంలో పిడిఎస్ యు జిల్లా కోశాధికారి గౌస్,జిల్లా నాయకులు శ్రీహరి, మండల అధ్యక్షుడు శ్రీను,కార్యదర్శి అంజి,నాయకులు శ్రీను,చక్రపాణి,రాము తదితరులు పాల్గొన్నారు.

Ramesh

Recent Posts

సర్వమతాల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యం.. ఎమ్మెల్యే జిఎంఆర్

36 లక్షల రూపాయలతో గుమ్మటాలకు ప్రహారీ గోడ నిర్మాణ పనులకు శంకుస్థాపన.. మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు :…

18 hours ago

అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు బాబు జగ్జీవన్ రామ్: మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్

మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు : భారతదేశ సామాజిక, రాజకీయ చరిత్రలో అణగారిన వర్గాల గొంతుకను వినిపించిన మహోన్నత…

18 hours ago

డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జీవితం స్ఫూర్తిదాయకం

పటాన్ చెరులో ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు : భారత మాజీ…

18 hours ago

​బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బాబు జగజీవన్ రామ్_యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు : భారత మాజీ ఉప ప్రధాని, స్వాతంత్ర్య సమరయోధుడు బాబు జగజీవన్ రామ్…

19 hours ago

నూతన మున్సిపాలిటీలలో అభివృద్ధిని పరుగులు పెట్టించండి

అతి త్వరలో 75 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన.. ప్రతి మున్సిపాలిటీలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వండి..…

1 day ago

ఏసుక్రీస్తు బోధనలు ఆచరణీయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్ చెరులో ఘనంగా రన్ ఫర్ జీసస్ కార్యక్రమం మనవార్తలు ప్రతినిధి , పటాన్ చెరు : ఏసుక్రీస్తు బోధనలు…

2 days ago