రాజకీయ గురువు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ని సన్మానించిన టిఆర్ఎస్ యువనేత కొత్త గొల్ల మల్లేష్ యాదవ్

Hyderabad politics Telangana

పటాన్చెరు

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు లో గురు పూర్ణిమ వేడుకలు ఘనంగా జరిగాయి. గురుపూజోత్సవం ను పురస్కరించుకుని తన రాజకీయ గురువు పటాన్చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డిని టీఆర్ఎస్ యువ నాయకులు కొత్తగొల్ల మల్లేష్ యాదవ్ ఘనంగా సన్మానించారు. తన రాజకీయ ఎదుగుదల కోసం వెన్నంటి ప్రోత్సహిస్తున్న శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ని సన్మానించడం తనకెంతో సంతోషంగా ఉందని టీఆర్ఎస్ యువ నాయకులు కొత్తగొల్ల మల్లేష్ యాదవ్ అన్నారు.యువతను రాజకీయ ఎదుగుదలకు ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ని సన్మానించుకున్నట్లు ఆయన తెలిపారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *