నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించిన_ టీఆరెస్ మైనారిటీ నాయకులు, లయన్స్ క్లబ్ మెంబర్ అన్వర్ షరీఫ్

Hyderabad politics Telangana

మనవార్తలు ,  శేరిలింగంపల్లి :

నూతన సంవత్సరం సందర్భంగా రూపొందించిన నవతెలంగాణ,2022 క్యాలెండర్ ను టీఆరెస్ మైనారిటీ నాయకులు, లయన్స్ క్లబ్ మెంబర్ అన్వర్ షరీఫ్ శుక్రవారం రోజు దీప్తి శ్రీ నగర్ లోని తన కార్యాలయంలో ఆవిష్కరించారు. నూతన సంవత్సరం లో నవతెలంగాణ పత్రిక మంచిగా నడవాలని, ఈ పోటి ప్రపంచంలో మిగతా పత్రికలకు ధీటుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఎలాంటి అవరోధాలు, ఇబ్బందులు రాకుండా ప్రజలందరూ నూతన సంవత్సరంలో సుఖసంతోషాలతో ఉండాలని, అలాగే నాయకులకు, అధికారులుకు, ప్రజలకు, పత్రిక యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక విలేకరులు నర్సింలు ముదిరాజ్, వరుణ్ లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *