సంగారెడ్డి జిల్లా
పటాన్చెరు
కుల సంఘాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా మన హక్కులను సాధించుకోవచ్చని తెలంగాణ రాష్ట్ర వీరబద్రియ కుల సంఘం రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి సురేందర్ గౌడ్ అన్నారు . సంగారెడ్డి జిల్లా ముత్తంగి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర వీరబద్రీయ కుల సంఘం నూతన కమిటీని ఏర్పాటు చేశారు . నూతన సంఘం సభ్యులకు రాష్ట్ర కమిటీ సంగారెడ్డి జిల్లా కమిటీ సమక్షంలో అనుబంధ పత్రం ఇచ్చారు. రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి సురేందర్ నూతన కమిటీ సభ్యులకు ముత్తంగి కార్యవర్గంతో ప్రమాణస్వీకారం చేయించారు.
ఈ కార్యక్రమనికి ముఖ్య అతిధులుగా రాష్ట్ర కమిటీ ముఖ్య సలహాదారులు చెవ్వా ఎల్లయ్య , రాష్ట్ర అధ్యక్షులు చెవ్వా పాండు ,జాతీయ కమిటీ ఉపాధ్యక్షులు చెవ్వా అంజయ్య , రాష్ట్ర ఉపాధ్యక్షులు మిట్టపల్లి లక్ష్మణ్ , రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నె సురేందర్ ,రాష్ట్ర యూత్ అధ్యక్షుడు చెవ్వా వెంకటేష్ ,జిల్లా అధ్యక్షులు అగుళ్ల మల్లేష్ , స్థానిక మండల అధ్యక్షులు పఠాన్ చెరువు,అమీన్ పూర్,రామచంద్రపురం,సదశివపేట అధ్యక్షులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కుల సంఘాలు బలంగా ఉంటే రాజ్యాధికారంలోను మన వాటా దక్కించుకోవచ్చని సంఘం నేతలు అన్నారు .
విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా జరుపుకున్నారు. వందేమాతరం…
మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…
గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఒక మంచి ఆవిష్కరణ…
మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్చెరు…