వీరబద్రియ కుల సంఘం నూతన కమిటీ ఎన్నిక…

Districts Hyderabad politics Telangana

సంగారెడ్డి జిల్లా

పటాన్చెరు

కుల సంఘాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా మన హక్కులను సాధించుకోవచ్చని తెలంగాణ రాష్ట్ర వీరబద్రియ కుల సంఘం రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి సురేందర్ గౌడ్ అన్నారు . సంగారెడ్డి జిల్లా ముత్తంగి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర వీరబద్రీయ కుల సంఘం నూతన కమిటీని ఏర్పాటు చేశారు . నూతన సంఘం సభ్యులకు రాష్ట్ర కమిటీ సంగారెడ్డి జిల్లా కమిటీ సమక్షంలో అనుబంధ పత్రం ఇచ్చారు. రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి సురేందర్ నూతన కమిటీ సభ్యులకు ముత్తంగి కార్యవర్గంతో ప్రమాణస్వీకారం చేయించారు.

ఈ కార్యక్రమనికి ముఖ్య అతిధులుగా రాష్ట్ర కమిటీ ముఖ్య సలహాదారులు చెవ్వా ఎల్లయ్య , రాష్ట్ర అధ్యక్షులు చెవ్వా పాండు ,జాతీయ కమిటీ ఉపాధ్యక్షులు చెవ్వా అంజయ్య , రాష్ట్ర ఉపాధ్యక్షులు మిట్టపల్లి లక్ష్మణ్ , రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నె సురేందర్ ,రాష్ట్ర యూత్ అధ్యక్షుడు చెవ్వా వెంకటేష్ ,జిల్లా అధ్యక్షులు అగుళ్ల మల్లేష్ , స్థానిక మండల అధ్యక్షులు పఠాన్ చెరువు,అమీన్ పూర్,రామచంద్రపురం,సదశివపేట అధ్యక్షులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కుల సంఘాలు బలంగా ఉంటే రాజ్యాధికారంలోను మన వాటా దక్కించుకోవచ్చని సంఘం నేతలు అన్నారు .

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *