పెన్మత్స రవీంద్రకు డాక్టరేట్…

మనవార్తలు ,పటాన్ చెరు: విశ్వ జీవన సంతృప్తిపై ఒక ప్రాంత జీవుల సంతృప్తి ప్రభావం ( ఐటీ , ఫార్మా రంగాల తులనాత్మక అధ్యయనం ) సెసిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హెదరాబాద్ , గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని మేనేజ్ మెంట్ విభాగం పరిశోధక విద్యార్థి పెన్మత్స రవీంద్రను డాక్టరేట్ వరించింది . ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం బిజినెస్ స్కూల్ – హెద్దరాబాద్ ప్రొఫెసర్ ఏ . శ్రీరామ్ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ […]

Continue Reading