టిఆర్ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో రక్షాబంధన్ వేడుకలు

పటాన్ చెరు రక్షాబంధన్ పర్వదినం సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ పటాన్చెరు పట్టణ మహిళా విభాగం ఆధ్వర్యంలో స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి గారికి, పార్టీ రాష్ట్ర నాయకులు, ఎమ్మెల్యే సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి లకు రాఖీలు కట్టి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీమణి గూడెం యాదమ్మ, మహిళ విభాగం అధ్యక్షురాలు మాధవి, అరుంధతి, పార్వతి, స్వప్న, సుజాత,స్రవంతి, శమింమ్ బేగం గారు తదితరులు పాల్గొన్నారు.

Continue Reading