ట్రైస్ట్ విత్ నేచర్ బుక్ ఆవిష్కరణ

శేరిలింగంపల్లి, మనవార్తలు ప్రతినిధి : ప్రముఖ కళాకారులు రామకృష్ణ పేరి భారతీయ మరియు పాశ్చాత్య కళాకారుల గ్రేట్ మాస్టర్స్ యొక్క డాక్యుమెంట్ చేసిన రచనలను చూసిన తర్వాత ఆలోచనతో మొత్తం 96 పెయింటింగ్స్‌తో కూడిన ట్రైస్ట్ విత్ నేచర్ అనే పుస్తకాన్ని శనివారం రోజు మాదాపూర్ లోని చిత్రమయి స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్ డైరెక్టర్ డాక్టర్ కె. లక్ష్మీ ఆవిష్కరించారు. గౌరవ అతిధులుగా సిరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెయింటింగ్ డైరెక్టర్ యు.పి. స్వామి, ప్రముఖ కళాకారులు […]

Continue Reading

టీఆరెస్ పార్టీ లో చేరిన పలువురు యువకులు కండువా కప్పిపార్టీ లోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే

మనవార్తలు , శేరిలింగంపల్లి : టీఆరెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చూసి పలువురు యువకులు తెరాస పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.గచ్చిబౌలి డివిజన్ ఖాజాగూడా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ విప్, శాసనసభ్యులు అరికెపుడి గాంధీ నేతృత్వంలో గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా ఆధ్వర్యంలో రావులకొల్లు గోవింద్, పురిడి కృష్ణ మరియు యూత్ శివ రాజ్,సంతోష్ రాజ్, రామకృష్ణ, హరికృష్ణ, హరిశంకర్, సాయిదీప్, అజయ్, శివ, శరత్ యువకులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. […]

Continue Reading

నన్ను చంపడానికి కుట్ర చేస్తున్నారు_ఈటల రాజేందర్

వరంగల్ హుజురాబాద్ లో ఓడిపోతామన్న భయంతో టిఆర్ఎస్ నేతలు చిల్లర పనులు చేస్తున్నారన్నారు మాజీ మంత్రి ఈటల రాజేందర్. ప్రజలను భయభ్రాంతులకు గురి చేయాలని చూసే వారికి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపురం మండలం బత్తినివాని పల్లె ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజా దీవెన పాదయాత్ర మొదలు పెట్టారు ఈటల. తన పాదయాత్రకు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. నన్ను చంపడానికి జిల్లా మంత్రి కుట్ర చేస్తున్నాడని.ఈ […]

Continue Reading

రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించబోము: తేల్చిచెప్పిన సీఎం కేసీఆర్‌…

రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించబోము: తేల్చిచెప్పిన సీఎం కేసీఆర్‌ లాక్‌డౌన్ వల్ల ఆర్థికంగా నష్టం కొన్ని రాష్ట్రాల్లో విధించినా వ్యాప్తి ఆగలేదు రాష్ట్రానికి కావాల్సిన వైద్య సరఫరాలపై మోదీకి విజ్ఞప్తి రోజుకి రాష్ట్రంలో 2-2.5 లక్షల టీకాల అవసరం కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌తోనూ చర్చ మోదీకి విన్నవించి అన్నింటినీ సమకూరుస్తామని గోయల్‌ హామీ రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధించబోమని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. లాక్‌డౌన్‌ విధించడం వల్ల ప్రజా జీవనం స్తంభించిపోతుందని తెలిపారు. ఆర్థిక వ్యవస్థపైనా తీవ్ర […]

Continue Reading

కేసీఆర్, కేటీఆర్ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని పూజలు…

సీఎం కేసీఆర్,మంత్రి కేటీఆర్ కరోనా నుండి త్వరగా కోలుకోవాలని సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని హైదరాబాద్ ఎల్.వి.ప్రసాద్ ఆసుపత్రి సమీపంలోని రామాలయంలో శ్రీ కోదండ సీతారామ స్వామి కి, ఆంజనేయ స్వామి కి టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మహేష్ పాటిల్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా పటాన్ చెరు పట్టణంలోని శ్రీ రామలింగేశ్వర దేవాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్ ,రాజు,వంశీ ,చంద్రశేఖర్ ,బాబా తదితరులు పాల్గొన్నారు.

Continue Reading