సముద్ర తరంగాల అస్థిరతలపై అధ్యయనం

గీతం ఆతిథ్య ఉపన్యాసంలో పరిశోధనాంశాలను వెల్లడించిన బ్రిటన్ నిపుణుడు డాక్టర్ అనిర్బన్ గుహ పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : సముద్ర తరంగాల అస్థిరతలపై చేసిన పరిశోధన, అధ్యయనాంశాలను బ్రిటల్ డండీ విశ్వవిద్యాలయంలో పర్యావరణ ద్రవ మెకానిక్స్ లో సీనియర్ అధ్యాపకుడు డాక్టర్ అనిర్బన్ గుహ వెల్లడించారు. గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ లోని గణిత శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘సముద్ర తరంగాల అస్థిరతల’పై బుధవారం ఆయన ఆతిథ్య ఉపన్యాసం చేశారు. సముద్ర పొరలలో పదునైన సాంద్రత పొరలు, […]

Continue Reading

రైతుల ఆర్థిక అభ్యున్నతికి కృషి

_పిఎసిఎస్ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : వ్యవసాయ రంగంలో వస్తున్న ఆధునికతను జోడించి అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. రైతుల ఆర్థిక అభ్యున్నతికి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు దన్నుగా నిలవాలని ఆయన కోరారు. పటాన్చెరు మండలం ముత్తంగి గ్రామంలో 60 లక్షల రూపాయలతో నిర్మించిన ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం కార్యాలయం భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులు […]

Continue Reading

అయోధ్య అక్షింతల పంపిణి

శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి : అయోధ్య రామయ్య అక్షింతల వితరణ కార్యక్రమాన్ని శ్రీ హనుమాన్ మందిరం నుండి హనుమాన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అనేకమంది రామభక్తులు హాఫిజ్ పేట్ గ్రామంలో ప్రతి ఇంటికి రామయ్య అక్షింతలు వితరణ చేశారు.ఈ కార్యక్రమంలో బోయిని అనూష మహేష్ యాదవ్, బాలింగ్ యాదగిరి గౌడ్, నరేందర్ గౌడ్, గౌతమ్ గౌడ్, మల్లేష్ యాదవ్, జితేందర్ యాదవ్, వెంకటేష్ గౌడ్, నవీన్ కుమార్, శ్రీనివాస్ ముదిరాజ్, వెంకటేష్ ముదిరాజ్,, సుదర్శన్, తదితరులు పాల్గొన్నారు.

Continue Reading

శరవేగంగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలి_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : గ్రామీణ ప్రాంతాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులను నిర్దేశించిన గడువులోగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అధికారులకు సూచించారు.బుధవారం పటాన్చెరు పట్టణంలోని జిఎంఆర్ ఫంక్షన్ హాల్ లో అభివృద్ధి పనులపై నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి పనుల ప్రగతి పై సమీక్ష నిర్వహించారు.ప్రత్యేక తెలంగాణ ఏర్పడి అనంతరం దశాబ్దికాలంలో నియోజకవర్గ వ్యాప్తంగా తొమ్మిది వేల […]

Continue Reading

నిరంకుశత్వానికి ఎదురొడ్డి నిలిచిన వీర వనిత చాకలి ఐలమ్మ_ నీలం మధు ముదిరాజ్

_చిట్కుల్ లో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు  పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ తొలి భూ పోరాట వనిత, నిజాం రజాకార్లకు అరాచకాలకు ఎదురొడ్డి నిలిచిన ఉద్యమ కాగడా చాకలి ఐలమ్మ అని నీలం మధు ముదిరాజ్ అన్నారు,చాకలి ఐలమ్మ 128 జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని చిట్కుల్లోని ఐలమ్మ కాంస్య విగ్రహం కు చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ పూలమాలవేసి చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.ఈ సంధర్బంగా మధు ముదిరాజ్  మాట్లాడుతూ […]

Continue Reading

అంగన్వాడీ టీచర్స్ మరియు వర్కర్స్ చేస్తున్న నిరవధిక సమ్మె కు మద్దతు తెలిపిన బీసీ ఐక్యవేదిక

శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి :  శేరిలింగంపల్లి నియోజక వర్గం అంగన్వాడీ టీచర్స్ మరియు వర్కర్స్ చేస్తున్న ధర్నాలో శేరిలింగంపల్లి బీసీ ఐక్యవేదిక తమ పూర్తి మద్దతుతో సంఘీభావం తెలిపారు. గత రెండు రోజులుగా మండల కార్యాలయం ముందు ధర్నా చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వ్యక్తులు మద్దతు తెలిపారు. ఐక్యవేదిక చైర్మన్ బేరి రామచందర్ యాదవ్ మాట్లాడుతూ సామాజిక న్యాయం కోసం ఏ పోరాటానికైనా బీసీ ఐక్యవేదిక మద్దతు ఇస్తుందని అన్నారు. ఈ […]

Continue Reading

రైతుల‌ కోసం త్రివేణి విద్యార్థుల విరాళo సేకరణ గవర్నర్ తమిళ సైకి aఅందజేసిన సంస్థ అధినేత . వీరేంద్ర చౌదరి…

శేరిలింగంపల్లి, మనవార్తలు ప్రతినిధి : జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా రైతుల సహాయార్థం ప్రధాన మంత్రి సహాయ నిధికి త్రివేణి ఎడ్యుకేషనల్ విద్యార్థులు‌ జాతీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకుని లక్షా నూట‌ పదహారు రూపాయల విరాళాన్ని గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ కి అందజేశారు. త్రివేణి డైరెక్టర్ డా వీరేంద్ర చౌదరి మాట్లాడుతూ జాతీయ రైతు దినోత్సవం డిసెంబర్ 23 న దేశవ్యాప్తంగా భారతదేశ 5వ ప్రధానమంత్రి, భారతదేశపు రైతుల విజేతగా గుర్తింపుపొందిన చౌదరి చరణ్ […]

Continue Reading

క్రీడల అభివృద్ధికి సంపూర్ణ సహకారం_శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

_జిల్లాస్థాయి బ్యాడ్మింటన్ సెలక్షన్స్ పోటీలకు _ఒక లక్ష 30 వేల రూపాయల విరాళం అందించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ,పటాన్ చెరు; పటాన్ చెరు నియోజకవర్గంలో క్రీడల అభివృద్ధికి అన్ని విధాలుగా సంపూర్ణ సహకారం అందిస్తున్నామని శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.ఈ నెల 29, 30, 31 తేదీలలో BHEL లో నిర్వహించనున్న ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ పోటీల నిర్వహన కోసం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి లక్ష 30 వేల రూపాయల […]

Continue Reading

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆలోచనా విధానాలు నేటి తరానికి దిక్సూచి: సామాజిక సేవ కార్యకర్త సాబాదా సాయి కుమార్

మనవార్తలు , పటాన్ చెరు: భారత రాజ్యాంగ నిర్మాత, అభ్యుదయవాది, అంటరానితనం నిర్మూలన కోసం అహర్నిశలు కృషి చేసిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని, ఆయన ఆలోచనా విధానం నేటి తరానికి అనుసరణీయమని రుద్రారం గ్రామ సర్పంచ్ సుధీర్ రెడ్డి అన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 131 వ జయంతిని పురస్కరించుకొని రుద్రారం గ్రామం లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సామాజిక సేవ కార్యకర్త సాబాదా సాయి కుమార్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు […]

Continue Reading

పటాన్‌చెరు నియోజకవర్గ వ్యాప్తంగా వెల్లువెత్తిన నిరసన దీక్షలు

_పటాన్చెరు, రామచంద్రపురం నిరసన దీక్షలో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్ _చివరి గింజ కొనే వరకు జంగ్ కొనసాగిస్తాం మనవార్తలు,పటాన్‌చెరు: రాష్ట్ర రైతాంగం పట్ల కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ద్వంద వైఖరికి నిరసనగా ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు చేపడుతున్న నిరసన కార్యక్రమాల్లో భాగంగా సోమవారం పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి నాయకత్వంలో పటాన్చెరు నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో నిరసన దీక్షలు నిర్వహించారు. రామచంద్రాపురం, పటాన్చెరు లో నిర్వహించిన నిరసన దీక్షలో ఎమ్మెల్యే గూడెం […]

Continue Reading