ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన లో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్

అమీన్పూర్ అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని 21 వ వార్డు కౌన్సిలర్ ఎడ్ల రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోచమ్మ తల్లి ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి, అమీన్పూర్ జడ్పిటిసి సుధాకర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్, పార్టీ సీనియర్ నాయకులు వెంకట్ రెడ్డి, రాజు, రమేష్ గౌడ్ […]

Continue Reading

సిద్ది వినాయక విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

13 లక్షల రూపాయల విరాళం అమీన్పూర్ అమీన్పూర్ మండలం కిష్టారెడ్డిపేట గ్రామ పరిధిలోని మైత్రి విల్లాస్ లో మంగళవారం నిర్వహించిన శ్రీ సిద్ధి వినాయక గణపతి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ ఆలయ నిర్మాణానికి 13 లక్షల రూపాయలు విరాళం అందించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజా ప్రతినిధులు, ఆలయ కమిటీ ప్రతినిధులు ఎమ్మెల్యే ని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ జడ్పిటిసి […]

Continue Reading

ఘనంగా ముగిసిన జిఎంఆర్ ఛాంపియన్ క్రికెట్ ట్రోఫీ

విజేతలకు బహుమతులు అందజేసిన గూడెం విక్రమ్ రెడ్డి    అమీన్పూర్: క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దారుఢ్యం పెంచుతాయని టిఆర్ఎస్ యువ నాయకులు, ఎమ్మెల్యే జిఎంఆర్ తనయుడు గూడెం విక్రమ్ రెడ్డి అన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో ప్రారంభించిన జిఎంఆర్ ఛాంపియన్ క్రికెట్ ట్రోఫీ ముగింపు కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన విక్రమ్ రెడ్డి విజేతలకు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత చదువుతోపాటు […]

Continue Reading

మూడు లక్షల రూపాయల విలువైన ఎల్ ఓ సి అందజేసిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్చెరు: నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించడంలో ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని జేపీ కాలనీకి చెందిన లక్ష్మయ్య గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. మెరుగైన వైద్యం కోసం శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ద్వారా ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా మూడు లక్షల రూపాయల ఎల్వోసీ మంజూరు అయింది. మంగళవారం లక్ష్మయ్య కుటుంబ సభ్యులకు ఎల్వోసీ కి సంబంధించిన ఉత్తర్వులను అందజేశారు.  

Continue Reading

తెరాస జెండా పండుగను విజయవంతం చేయండి…

అమీన్పూర్: సెప్టెంబర్ 2వ తేదీన నిర్వహించబోయే టిఆర్ఎస్ పార్టీ జెండా పండుగలో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి కోరారు. జెండా పండుగ ఏర్పాట్లపై సోమవారం ఉదయం తన నివాసంలో మున్సిపల్ స్థాయి పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మున్సిపల్ పరిధిలోని కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ పాండురంగారెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలోని 24 వ […]

Continue Reading

ఫోటోగ్రాఫర్ల సంక్షేమానికి కృషి ఎమ్మెల్యే జిఎంఆర్

ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం  పటాన్చెరు పటాన్చెరు నియోజకవర్గంలోని ఫోటోగ్రాఫర్ల సంక్షేమానికి సంపూర్ణ సహకారం అందిస్తామని శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పటాన్చెరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే జిఎంఆర్ కేక్ కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ కోరిక మేరకు […]

Continue Reading

సాయి కాలనీ బ్రిడ్జి పనులను పరిశీలించిన గూడెం మహిపాల్ రెడ్డి

అమీన్పూర్: బీరంగూడ- కిష్టారెడ్డిపేట రహదారి విస్తరణలో భాగంగా శ్రీ కృష్ణుడి గుడి వద్ద నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని పటాన్చెర శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, రామచంద్రపురం కార్పొరేటర్ పుష్ప నగేష్, ఆయా శాఖల అధికారులతో కలిసి బ్రిడ్జి పనుల పురోగతిని పరిశీలించారు. బ్రిడ్జి నిర్మాణ సమయంలో మురుగు నీరంతా ఇళ్లలోకి వస్తుందన్న కాలనీవాసుల ఫిర్యాదు మేరకు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి […]

Continue Reading

అమీన్పూర్ లో అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్

అమీన్పూర్ అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని భవానిపురం లో 50 లక్షల రూపాయలతో నిర్మించిన సిసి రోడ్లను పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. అనంతరం 10వ వార్డు పరిధిలోని శ్యామ్ రాక్ అపార్ట్మెంట్లో రక్షిత మంచినీటి కుళాయిలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, కౌన్సిలర్లు బాలమని బాలరాజ్, నవనీత జగదీష్, కొల్లూరు మల్లేష్, కృష్ణ, యూసఫ్, మల్లేష్, యూనుస్, కాలనీ ప్రజలు పాల్గొన్నారు.

Continue Reading

ప్రజలకు జవాబుదారీగా పని చేయాలి అమీన్పూర్ మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్

అమీన్పూర్ ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రజలకు జవాబుదారీగా పని చేయాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి సూచించారు. గురువారం అమీన్పూర్ ఎంపీపీ దేవానందం అధ్యక్షతన నిర్వహించిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల అమలులో నిర్లక్ష్యం దరిచేరకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి అందించాల్సిన బాధ్యత అధికారులకు, ప్రజాప్రతినిధుల పైన ఉందన్నారు. అనవసర వివాదాల అంశాల్లో తలదూర్చకూడదని సూచించారు. రాష్ట్రంలో అతి చిన్న మండలంగా […]

Continue Reading

సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ ముందంజ _ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

అమీన్పూర్ లో నూతన రేషన్ కార్డులు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలో ముందంజలో కొనసాగుతోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బుధవారం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బాలాజీ కన్వెన్షన్ సెంటర్లో అమీన్పూర్ మున్సిపాలిటీ, అమీన్పూర్ మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు మంజూరు అయిన నూతన రేషన్ కార్డులు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ […]

Continue Reading