మెహఫైల్ రెస్టారెంట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నా పటాన్ చెరు మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు 

మనవార్తలు- పటాన్ చెరు ఆహారం మనిషి జీవితంలో అత్యంత అవసరం తో పాటు అత్యంత ప్రాధాన్యమైనదని పటాన్ చెరు మాజీ సర్పంచ్, ఎండిఆర్ ఫౌండేషన్ చైర్మన్ దేవేందర్ రాజు అన్నారు. పటాన్చెరు మండల పరిధి ముత్తంగి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన మెహఫైల్ బిర్యాని రెస్టారెంట్ ను ప్రారంభించారు .ఈ సందర్భంగా దేవేందర్ రాజు మాట్లాడుతూ భోజనంలో నాణ్యత పాటిస్తూ అందరి మన్ననలను పొందాలని సూచించారు. ఇది కేవలం వ్యాపార దృక్పథంతోనే కాకుండా సేవా కోణంలో కూడా చూడాలన్నారు. […]

Continue Reading

వీరబద్రియ కుల సంఘం నూతన కమిటీ ఎన్నిక…

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు కుల సంఘాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా మన హక్కులను సాధించుకోవచ్చని తెలంగాణ రాష్ట్ర వీరబద్రియ కుల సంఘం రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి సురేందర్ గౌడ్ అన్నారు . సంగారెడ్డి జిల్లా ముత్తంగి గ్రామంలో తెలంగాణ రాష్ట్ర వీరబద్రీయ కుల సంఘం నూతన కమిటీని ఏర్పాటు చేశారు . నూతన సంఘం సభ్యులకు రాష్ట్ర కమిటీ సంగారెడ్డి జిల్లా కమిటీ సమక్షంలో అనుబంధ పత్రం ఇచ్చారు. రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి సురేందర్ […]

Continue Reading

కేంద్ర సహాయ మంత్రికి స్వాగతం పలికిన బీజేపీ శ్రేణులు….

పటాన్ చెరు: క్యాబినెట్ మంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి సారి తన సొంత నియోజకవర్గం బీదర్ కు వెళ్తున్న కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ సహాయ మంత్రి భగవంత్ ఖుభాను బిజెపి నాయకులు ఘన స్వాగతం పలికారు. పటాన్చెరు మండలం ముత్తంగి రింగ్ రోడ్డు వద్ద కేంద్ర సహాయ మంత్రి కి మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మహెందర్, మండల అధ్యక్షులు ఈశ్వరయ్య‌ తదితరులు స్వాగతం […]

Continue Reading

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం – బీజేపీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లలిత

పటాన్ చెరు: సంగారెడ్డి జిల్లా మహిళా మోర్చా కార్యవర్గ సమావేశానికి బీజేపీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లలిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బుధవారం పటాన్ చెరు మండలం ముత్తంగి బీజేపీ కార్యాలయంలో సంగారెడ్డి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు మధురి ఆనంద్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లలిత మాట్లాడుతూ జిల్లా కార్యవర్గ సమావేశానికి వచ్చిన మహిళలు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు అని అన్నారు.   జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాలలో బీజేపీ పార్టీ […]

Continue Reading

నిర్మాణాలను తొలగించడం సరియైంది కాదు – బాధితులు గడ్డ యాదయ్య, పుణ్యవతి

పటాన్ చెరు పటాన్ చెరు మండలం ముత్తంగి గ్రామపంచాయతీ పరిధిలోని మంగళవారం రోజు జాతీయ రహదారి పక్కన నిర్మాణాలను తొలగించడం సరియైంది కాదని, మా సొంత పట్టా భూముల్లోనే నిర్మాణాలు చేపట్టామని బాధితులు ముత్తంగి గ్రామానికి చెందిన గడ్డ యాదయ్య, పుణ్యవతి తెలిపారు. బుధవారం వారు విలేకరులతో మాట్లాడుతూ మా పెద్దలు సంపాదించిన పట్టా భూమి ముత్తంగి గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్ 528 లో కొన్ని షాపులు నిర్మాణాలు చేపట్టామని అన్నారు. వీటి పైన […]

Continue Reading

జాతీయ రహదారిపై అక్రమ నిర్మాణాల కూల్చివేతలు

పటాన్ చెరు: కోర్టు ఉత్తర్వుల మేరకు జాతీయ రహదారి పక్కన గల అక్రమ నిర్మాణాలను కూల్చివేసినట్లు పంచాయతీరాజ్ అధికారులు తెలిపారు. పటాన్ చెరు మండలం ముత్తంగి జాతీయ రహదారి పక్కన ఉన్న అక్రమ నిర్మాణాలను మంగళవారం కోర్టు ఉత్తర్వుల మేరకు డీఎల్పిఓ సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో బారి పోలీసు బంధబస్తు మధ్య కూల్చివేస్తున్న పంచాయతీ సిబ్బంది కూల్చివేశారు. ఈ సంధర్బంగా డీఎల్పీఓ సతీష్ రెడ్డి మాట్లాడుతూ ముత్తంగి గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్ 523, 522, […]

Continue Reading

విగ్రహ ప్రతిష్ట ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే …

పటాన్ చెరు పటాన్ చెరు మండలం ముత్తంగి వివేకానంద నగర్ కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీ భూలక్ష్మి దేవత విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ ఆహ్వాన పత్రికను పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఆదివారం ఉదయం తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ నెల 30వ తేదీన ఉదయం 11 గంటలకు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతుందని తెలిపారు.తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలయాల అభవృద్దికి పెద్ద పీట వేశారని ,ప్రతి ఒక్కరూ దైవభక్తి […]

Continue Reading

రెండు లక్షల రూపాయల విలువైన ఎల్వోసీ అందజేసిన ఎమ్మెల్యే …

పటాన్ చెరు మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన రెండు లక్షల రూపాయల విలువైన ఎల్వోసీ   ని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అందచేశారు. మండలం ముత్తంగి గ్రామానికి చెందిన నరసింహారెడ్డి గత కొంత కాలంగా నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మెరుగైన వైద్యం కోసం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ద్వారా ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా, రెండు లక్షల రూపాయల ఎల్వోసీ మంజూరైంది. ఈ మేరకు గురువారం సాయంత్రం నరసింహారెడ్డి కుటుంబీకులకు […]

Continue Reading

విగ్రహ ప్రతిష్ట ఆహ్వాన పత్రిక ఆవిష్కరించిన ఎమ్మెల్యే …

విగ్రహ ప్రతిష్ట ఆహ్వాన పత్రిక ఆవిష్కరించిన – ఎమ్మెల్యే జీఎంఆర్ పటాన్ చెరు: పటాన్ చెరు మండలం ముత్తంగి గ్రామ పరిధిలోని సాయి ప్రియా కాలనీలో వచ్చే నెల 5వ తేదీన నిర్వహించిన శ్రీ శ్రీ పోచమ్మ తల్లి దేవత విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ ఆహ్వాన పత్రికను పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గురువారం క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ కుమార్ గౌడ్, తెరాస పార్టీ మండల అధ్యక్షులు […]

Continue Reading