రుద్రారంలో ఉద్రిక్తంగా మారిన భూ వివాదం

_పేరం గ్రూపుకే టోకరా వేసిన ఘనులు _ఫ్లాట్ల కొనుగోలు దారుల నష్టపోకుండా పేరం గ్రూపు చర్యలు మనవార్తలు ,పటాన్‌చెరు: రుద్రారంలో ఓ వెంచర్ యాజమాన్యం, గ్రామస్థుల మధ్య నెలకొన్న భూ వివాదం చిలికిచిలికి గాలివానగా మారి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి కేసులు నమోదు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వివరాల్లోకి వెళితే రుద్రారం గ్రామం 711, 712 సర్వే నంబర్లలో పన్నెండు ఎకరాలు, 713,718,719,733 సర్వే నంబర్లలో 42.5 ఎకరాలను పేరం గ్రూప్ […]

Continue Reading

సొంత గ్రామాల అభివృద్ధికి దాతలు తోడ్పాటు అందించాలి – రేగోడ్ ఎస్సై సత్యనారాయణ

ముగ్గుల పోటీ విజేతలకు బహుమతులు ప్రదానం మనవార్తలు ,మెదక్ మెదక్ జిల్లా రేగోడ్  మండల పరిధిలోని ప్యారారం గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా యువచైతన్య యూత్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. దీనికిగాను ముఖ్య అతిధి రేగోడ్ మండల ఎస్ ఐ సత్యనారాయణ ఏ ఎస్ ఐ మల్లయ్య గ్రామ సర్పంచ్ పూలమ్మ కిష్టయ్య, ఉప సర్పంచ్ పోచమ్మ అంజయ్య, మరియు ఈ ముగ్గుల పోటీ లో పాల్గొన్న విజేతలకు రేగోడ్ ఎస్సై సత్యనారాయణ ముఖ్యఅతిథిగా […]

Continue Reading

ఠాకూర్ రాజ్ కుమార్ సింగ్ పై HRC లో గిరిజనుల ఫిర్యాదు..!

మనవార్తలు , అమీన్ పూర్ హ్యూమన్ రైట్స్ ట్రస్ట్ పేరుతో ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్న ఠాకూర్ సింగ్ పై గిరిజ‌నులు హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశారు. హ్యుమ‌న్ రైట్స్ క‌న్సుమ‌ర్ ప్రొటెక్ష‌న్ సెల్ ట్ర‌స్ట్ ఛైర్మ‌న్ పేరుతో త‌న కారుకు బోర్డు త‌గిలించుకుని ద‌ర్జాగా బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్నాడని లంబ‌డా విస్తావ‌త్ ర‌వి నాయ‌క్ ఫిర్యాదు చేశారు .సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మండలంలోని అయిలాపూర్ తాండలో పేద ప్ర‌జ‌లైన గిరిజ‌నుల‌ను హ్యుమ‌న్ రైట్స్ ట్ర‌స్ట్ పేరుతో భ‌య‌బ్రాంతుల‌కు గురిచేస్తున్నాడని […]

Continue Reading

అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త…

అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త… పటాన్ చెరు: ఇతరులతో ఫోన్ లో మాట్లాడుతుందని అనుమానంతో ఓ భర్త భార్యను తలపై సుత్తితో కొట్టి హత్య చేసిన సంఘటన పటాన్చెరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.సిఐ వేణు గోపాల్ రెడ్డి కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి… పటాన్చెరు మండలం చిట్కుల్ గ్రామానికి చెందిన మేకవేల్ రాయి కొట్టే పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కాగా తన భార్య రాజేశ్వరి ఇతరులతో ఫోన్ మాట్లాడుతుందని అనుమానం పెంచుకున్న మేక […]

Continue Reading