ప్రభుత్వంలో ఉన్ననేతలు ధర్నాచేయడం హాస్యాస్పదం _బిజేపి ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగడీల శ్రీకాంత్ గౌడ్
మనవార్తలు ,పటాన్చెరు: టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండి దీక్షలు ,ధర్నాలు చేయడం హాస్యాస్పదంగా ఉందని గడీల శ్రీకాంత్ గౌడ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ లోని తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.టీఆర్ఎస్ నేతలు చేపట్టిన దీక్షల్లో ఒక్క రైతు లేడని విమర్శించారు. పటాన్ చెరు నియోజకవర్గం శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి చేపట్టిన ధర్నాలో కేవలం గులాబీదళం మాత్రమే ఉందని.రైతులు లేరని గడీల శ్రీకాంత్ గౌడ్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రాంతంలో పండించిన పంటను […]
Continue Reading