కిలిమంజారో ని అధిరోహించిన పర్వతారోహకుడు మోతి కుమార్ కు త్రివేణి విద్యా సంస్థల ఘన సత్కారం

మనవార్తలు ,శేరిలింగంపల్లి : త్రివేణి విద్యాసంస్థలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న బి మోతి కుమార్, ఏప్రిల్ నెల 5వ తారీకున దక్షిణాఫ్రికాలోని టాంజానియా లో కల మౌంట్ కిలిమంజారో ని దిగ్విజయంగా అధిరోహించి భారతీయ పతాకాన్ని మరియు త్రి వేణి విద్యాసంస్థల పతాకాన్ని దానిపై ఎగరేసి దిగ్విజయంగా తిరిగి హైదరాబాద్ చేరుకున్న సందర్భంలో స్థానిక త్రివేణి మియాపూర్ ప్రాంగణాల్లో అభినందన సభ ఏర్పాటు చేసి అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అతిధి గా మియాపూర్ స్టేషన్ సి.ఐ […]

Continue Reading

చంద్రశేఖర్ ప్రసాద్ ఆధ్వర్యంలో సత్య సాయిబాబా జన్మదిన. వేడుకలు

మనవార్తలు, శేరిలింగంపల్లి : మియాపూర్ డివిజన్ పరిధిలోని ప్రశాంత్ నగర్ లో గల సత్య సాయి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన భగవాన్ సత్య సాయి బాబా వారి 96 వ జన్మదినం సందర్భంగా జరిగిన అన్నదానం కార్యక్రమంలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పాల్గొన్నారు.అక్కడ నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు భోజనం వడ్డించారు. అనంతరం మాట్లాడుతూ సత్యసాయి సామాన్య కుటుంబంలో జన్మించారు. అందరిలానే విద్యార్థిగా జీవితాన్ని […]

Continue Reading

నిర్మాణ రంగం సమస్యల పరిష్కారానికి కృషి – టౌన్ ప్లానింగ్ అధికారులు

శేరిలింగంపల్లి : నిర్మాణ రంగ దారులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని కూకట్ పల్లి టౌన్ ప్లానింగ్ అధికారులుసి.పి, ఏసిపి ఎండి ఖుద్దూస్, సెక్షన్ అధికారులు తెలిపారు.శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మియాపూర్ లో గల హోటల్ రేణు గ్రాండ్స్ లో జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ విభాగం ఆధ్వర్యంలో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కూకట్ పల్లి సిటీ ప్లానర్ నరసింహ రాములు, ఏసిపి ఎండి ఖుద్దుస్ లు హాజరయ్యారు.ఈ సమావేశంలో భవన […]

Continue Reading

3 లక్షలకు లడ్డు దక్కించుకున్న హనుమాన్ యూత్ సభ్యులు

మియాపూర్ : శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మియాపూర్ డివిజన్ లో గల మక్తా మహబూబ్ పెట్ లో హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన వినాయకుని నిమజ్జనం అంగరంగ వైభవంగా నిర్వహించారు. తొమ్మిది రోజుల పాటు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి శనివారం సాయంత్రం నిమజ్జన సమయంలో నిర్వహించిన లడ్డు వేలం పాటలో 3 లక్షల ఒక్క రూపాయికి హనుమాన్ యూత్ సభ్యులు దక్కించుకున్నారు. ఆ భగవంతుని ఆశిష్యులు అందరి పై ఉండాలని కోరుకుంటున్నట్లు యూత్ సభ్యులు తెలిపారు.  

Continue Reading

వందశాతం వ్యాక్షినేషన్ పూర్తి చేసుకున్న మక్తా గ్రామానికి సర్టిఫికెట్ అందజేత

శేరిలింగంపల్లి , మియాపూర్ : కరోనా నివారణకు వ్యాక్సిన్ టీకాలు 100 శాతం పూర్తి అయిన సందర్భంగా మియాపూర్ డివిజన్ లోని హెచ్.ఎం.టి మక్తా గ్రామానికి జిహెచ్ఎంసి సిబ్బంది గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు గుండె గణేష్ ముదిరాజ్ కు మంగళవారం రోజు సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ సందర్భంగా గణేష్ ముదిరాజ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆదేశానుసారంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కరోనా నివారణ టీకాలు మక్తా గ్రామ ప్రజలు అందరూ 100 శాతం […]

Continue Reading

బిజెపి నేతల మద్య రమేష్ జన్మదిన వేడుకలు

మియాపూర్ మియాపూర్ డివిజన్ మక్త మహబూబ్ పెట్ కు చెందిన బీజేపీ నేతలు రమేష్ జన్మదినవేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ వేడుకల్లో గుండె గణేష్ ముదిరాజ్, జాజిరావ్ శ్రీను, నరేందర్, శ్రీధర్, సోను, శివ లు పాల్గొన్నారు.

Continue Reading

ఆర్ కే వై టీం ఆధ్వర్యంలో సోను కుమార్ యాదవ్ ఘనంగా పుట్టినరోజు వేడుకలు

శేరిలింగంపల్లి : మియాపూర్ డివిజన్ బిజెపి నాయకులు, పోగుల ఆగయ్య నగర్ కు చెందిన సోను కుమార్ యాదవ్ జన్మదిన వేడుకలు ఆదివారం రోజు గోపన్ పల్లి లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు రవి కుమార్ యాదవ్ నివాసంలో ఘనంగా జరిగాయి. నాయకులు ఆకుల లక్ష్మణ్ ముదిరాజ్ గుండె గణేష్ ముదిరాజ్ ల సమక్షంలో జరిగిన ఈ వేడుకల్లో డివిజన్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సోను కుమార్ యాదవ్ ను శాలువాలతో […]

Continue Reading

నడిగడ్డ తాండ వాసులకు మద్దతుగా ధర్నా

హైద్రాబాద్: మియాపూర్ డివిజన్ నడిగడ్డ తాండ లో సిఆర్పిఎఫ్ క్యాంపస్ వద్ద నడిగడ్డ తాండ మరియు సుభాష్ చంద్రబోస్ లో నివసిస్తున్న ప్రజలకు అనేక రకాలుగా ఇబ్బందులు కలిగిస్తున్న సిఆర్పిఎఫ్, రెవెన్యూ మరియు మున్సిపల్ అధికారులను వారి హక్కుల గురించి ప్రశ్నిస్తూ ధర్నా చేయడం చేశారు.ఈ కార్యక్రమంలో బిజెపి డివిజన్ ప్రధాన కార్యదర్శి ఆకుల లక్ష్మణ్ ముదిరాజ్ మాట్లాడుతూ ఈ సమస్య గురించి ఇదివరకే బిజెపి పార్టీ తరఫున ఢిల్లీ వరకు వెళ్లి కేంద్ర మంత్రి కిషన్ […]

Continue Reading

ఆర్ కే వై టీం ఆధ్వర్యంలో నరేష్ చారీ జన్మదిన వేడుకలు

శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మియాపూర్ డివిజన్ బిజెపి నాయకులు, మక్త మహబూబ్ పేట్ కు చెందిన నరేష్ చారీ జన్మదిన వేడుకలు సోమవారం రోజు శేరిలింగంపల్లి లోని బిజెపి రాష్ట్ర నాయకులు రవి కుమార్ యాదవ్ సమక్షంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా నరేష్ చారీ ని శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ వేడుకలో బిజెపి సీనియర్ నాయకులు నాగరాజ్ యాదవ్ గుండె గణేష్ ముదిరాజ్ ఆకుల లక్ష్మణ్ ముదిరాజ్ జాజిరావు శీను సారా రవీందర్ […]

Continue Reading