ఇంటింటికి ఆరు మొక్కలు నాటాలని…కార్పోరేటర్ సింధు పిలుపు
ఇంటింటికి ఆరు మొక్కలు నాటాలని…. – కార్పోరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి పిలుపు పటాన్ చెరు: రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం చేపట్టిన పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమం జోరుగా కొనసాగుతుంది . నేటి నుంచి పది రోజుల పాటు పల్లె పట్టన ప్రగతి కార్యక్రమం కొనసాగుంది. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలోని భారతీనగర్ లో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని భారతి నగర్ డివిజన్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి ప్రారంభించారు . పటాన్ చెరు ,ఎల్.ఐ. […]
Continue Reading