రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల ను ఆదుకోవాలి…
హైదరాబాద్:
కరోనా సమయంలోనూ ప్రభుత్వ శాఖ లతో సమానంగా విధులు నిర్వహించిన జర్నలిస్టు లకు ఎలాంటి సహాయం చేయకపోవటం శోచనీయమని బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడిల శ్రీకాంత్ గౌడ్ పేర్కొన్నారు.
మంగళవారం పటాన్ చెరు మండల పరిధిలోని ఇస్నాపూర్ చౌరస్తా లో ఏర్పాటుచేసిన సమావే శంలో ఆయన మాట్లాడారు… ప్రైవేట్ ఉపాధ్యాయులతో ,పాటు పలు ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు సైతం ఆదుకున్న ప్రభుత్వం .. జర్నలిస్టుల విషయంలో ఎందుకు తాత్సర్యం చేస్తుందోనని ప్రశ్నించారు.రూ.10 వేల పారితోషికంతో పాటు 25 కేజీల బియ్యాన్ని అందించాలని డిమాండ్ చేశారు . కరోనా విపత్తులో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు షరతులు లేకుండా ప్రభుత్వం ప్రకటించిన నగదును అందజేయాలన్నారు .
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి…
శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మానవసేవయే మాధవసేవ…
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ప్రస్తుత పోటీ…