Hyderabad

జిన్నారం మండల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్ట్ ప్రవీణ్ గౌడ్ కు ఘన నివాళులు

జిన్నారం

జిన్నారం మండలం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఇటీవల మృతి చెందిన జర్నలిస్ట్ ప్రవీణ్ గౌడ్ కి సంతాపం తెలిపారు .ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి,రెండు నిమిషాలు మౌనం పాటించారు .అనంతరం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఆనంద్ మాట్లాడుతూ జర్నలిస్ట్ లకు ఇటీవల కాలంలో ఆర్ధిక ఇబ్బందులు అధికమాయ్యాయని అన్నారు. యాజమాన్యాలు సైతం గ్రామీణ విలేకరుల ను వేధింపులకు గురి చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వం స్పందించి గ్రామీణ విలేకరుల సమస్యలపై కమిటీ వేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల ప్రెస్ క్లబ్ రమేష్, జర్నలిస్ట్ లు సత్యనారాయణ, మహేష్, నగేష్, కృష్ణ, సాయికుమార్, మహేందర్, నాగభూషణం, సత్యం, మున్ని శ్రీనివాస్, మహేందర్ గౌడ్, సాగర్, తదితరులు పాల్గొన్నారు.

 

Ramesh

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

7 days ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

3 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

3 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

3 weeks ago