బీసీలకు రాజ్యాధికారం కావాలని డిమాండ్ :ఎన్ఎమ్ఆర్ యువసేన సభ్యులు
_నీలం కు స్వాగతం పలుకుతూ భారీ ర్యాలీ _భారీగా తరలివచ్చిన అభిమానులు, సబ్బండ వర్గాలు నర్సాపూర్ ,మనవార్తలు ప్రతినిధి : పటాన్ చెరు ఎమ్మెల్యేగా బరిలో ఉండాలని నినాదాలు చేశారు. స్వచ్చందంగా ఎన్నికల ప్రచారానికి వచ్చి, ఇంటింటికి ప్రచారం నిర్వహించి మిమ్మల్ని గెలిపించుకుంటామని ధైర్యం ఇచ్చారు. అనంతరం ర్యాలీ నిర్వహిస్తూ జై మదన్న నినాదాలతో హోరెత్తిస్తూ అపూర్వ స్వాగతం పలికారు.నర్సాపూర్ నియోజకవర్గం కౌడిపల్లి మండలం సదాశివపల్లి గ్రామంలో జరిగిన ఆంజనేయస్వామి ఆలయ ధ్వజ స్తంభ ప్రతిష్టతో నవగ్రహాల […]
Continue Reading