త్వరలో మంచినీటి పైప్ లైన్ పనులు ప్రారంభం ఎమ్మెల్యే జిఎంఆర్

త్వరలో మంచినీటి పైప్ లైన్ పనులు ప్రారంభం ఎమ్మెల్యే జిఎంఆర్   పటాన్చెరు నాలుగున్నర కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పటాన్చెరు పట్టణంలో చేపట్టనున్న నూతన మంచి నీటి పైపులైన్ నిర్మాణ పనులు అతి త్వరలో ప్రారంభం కానున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. గురువారం స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, హెచ్ ఎం డబ్ల్యు ఎస్ సి జి ఎం దశరథ రెడ్డి, జనరల్ మేనేజర్ బలరాం రాజులతో కలిసి పట్టణంలో […]

Continue Reading

ప్రతి ఒక్కరు నిరుపేదలు ఆదుకోవాలి…

ప్రతి ఒక్కరు నిరుపేదలు ఆదుకోవాలి… – కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు చిన్న ముదిరాజ్ పటాన్ చెరు: లాక్‌డౌన్‌ సమయంలో ప్రతి ఒక్కరూ పేదలను ఆదుకోవాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు చిన్న ముదిరాజ్ అన్నారు. బుధవారం పటాన్చెరు పరిధిలో నిరుపేదలకు ఆహార పదార్థాలను, వాటర్ బాటిళ్లను అందజేశారు. ఈ సందర్భంగా చిన్న ముదిరాజ్ మాట్లాడుతూ… సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్ఫూర్తితో తన వంతు సాయంగా నిరుపేదలకు ఆహారపదార్ధాలు అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో సల్మాన్,శ్రీనివాస్, […]

Continue Reading

520 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత….

520 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత… – స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని సివిల్ సప్లై గోదాం కు తరలింపు – ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డు వద్ద పట్టివేత – 6 ఏ కింద కేసు నమోదు పటాన్ చెరు: హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో పోగుచేసి పొరుగు రాష్ట్రాలకు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లై, ఎన్ ఫోర్స్ మెంట్, పోలీసులు సంయుక్త ఆధ్వర్యంలో ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డు వద్ద తనిఖీలో అక్రమంగా తరలిస్తున్న […]

Continue Reading

తెలంగాణ హైకోర్టులో జడ్జిల సంఖ్య 75 శాతం పెంపు…

తెలంగాణ హైకోర్టులో జడ్జిల సంఖ్య 75 శాతం పెంపు… హైదరాబాద్‌: తెలంగాణ హైకోర్టులో జడ్జిల సంఖ్య 75 శాతం పెంచుతూ సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆమోద ముద్ర వేశారు. జడ్జిల సంఖ్యను 24 నుంచి 42కు పెంచారు. రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఫైల్‌కు సీజేఐ ఆమోదం తెలిపారు. న్యాయ‌మూర్తుల సంఖ్య‌ను పెంచాల‌ని హైకోర్టు రెండు సంవ‌త్స‌రాలుగా సుప్రీంకోర్టుకి విజ్ఞప్తి మేరకు సీజేఐ కీలక నిర్ణయం తీసుకున్నారు. జ‌డ్జిల […]

Continue Reading

హుజురాబాద్ లో కురుక్షేత్రం యుద్ధం జరగబోతుంది….

హుజురాబాద్ లో కురుక్షేత్రం యుద్ధం జరగబోతుంది…. – ఈటల రాజేందర్ హైదరాబాద్: హుజురాబాద్లో ధర్మానికి అధర్మానికి యుద్ధం జరుగుతుందని… ఇది కురుక్షేత్రయుద్ధం గా అభివర్ణించారు మాజీ మంత్రి ఈటెల రాజేందర్ . 20 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నానని.. అధికారంలో ఉన్న నాడు,లేని నాడు ఎప్పుడైనా నాకు ఉన్నంతలో పని చేసి ప్రజల మెప్పు పొందాని ఈటల అన్నారు.నియోజకవర్గ ప్రజలు బిడ్డ మా ఇళ్లలో భర్తలు చనిపోయిన వాళ్ల పెన్షన్ లు పెండింగ్ లో ఉన్నాయని..పెళ్ళిళ్ళు జరిగి రెండు […]

Continue Reading
AMEENPUR.jpg

సమిష్టి సహకారంతో అభివృద్ధి రహదారి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్

సమిష్టి సహకారంతో అభివృద్ధి రహదారి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్   అమీన్పూర్ సమిష్టి సహకారంతో గ్రామాలను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకొని వెళ్తున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. మంగళవారం అమీన్పూర్ మండలం పటేల్ గూడ గ్రామ పరిధిలో గల యాక్సిస్ హోమ్స్ నుండి సూర్యోదయ కాలనీ వరకు చేపడుతున్న బిటి రోడ్డు నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ రోడ్డు నిర్మాణం పూర్తయితే సుమారు 10 […]

Continue Reading

ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం…

 మోడీ చిత్రపటానికి పాలాభిషేకం… – మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్.. పటాన్ చెరు: కోవిద్ 19 ను అంతమోదించడానికి సామాజిక దూరం పాటించడం ,మాస్క్ ధరించడంతో పాటు వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ అన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలో భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడు కొల్కురి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో కు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ పాలాభిషేకం, పుష్పాభిషేకం నిర్వహించారు. అనంతరం […]

Continue Reading
BHARATHINAGAR

ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులు 75 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ

ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులు 75 లక్షల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ రామచంద్రపురం   భారతి నగర్ డివిజన్ అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయిస్తున్నట్లు శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తెలిపారు. సోమవారం భారతి నగర్ డివిజన్ పరిధిలోని MIG కాలనీలో 75 లక్షల రూపాయలతో చేపట్టనున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ విలేకరులతో […]

Continue Reading

పేద వారిని ఆదుకోవడానికి ముందుకు రావాలి…

పేద వారిని ఆదుకోవడానికి ముందుకు రావాలి… హైదరాబాద్: శ్రీ శ్రీ మహంకాళి విశ్వకర్మ సంఘం రామచంద్రపురం అధ్యక్షులు మరియు పటాన్చెరు నియోజకవర్గం విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం అధ్యక్షులు మరియు కే కృష్ణమూర్తి చారి ఫౌండేషన్ చైర్మన్ కంజర్ల కృష్ణమూర్తి చారి తమ ఫౌండేషన్ తరపున లింగంపల్లి పరిసర ప్రాంతంలోని 60 మంది నిరాశ్రయులకు మధ్యాహ్న భోజనాన్ని అందజేశారు, కృష్ణమూర్తి చారి మాట్లాడుతూ…. కరోనా కష్టకాలంలో ఎన్నో కష్టాలు పడుతూ రోడ్లపై తమ జీవనాన్ని కొనసాగిస్తున్న వారికి […]

Continue Reading

విదేశాలకు వెళ్లేవారికి వ్యాక్సిన్ ఇవ్వడంలో ప్రాధాన్యత..

విదేశాలకు వెళ్లేవారికి వ్యాక్సిన్ ఇవ్వడంలో ప్రాధాన్యత.. -వారంతా వ్యాక్సిన్‌ సర్టిఫికెట్‌ను పాస్‌పోర్టుకు అనుసంధానించాలి -విదేశాలకు వెళ్లాలనుకునే వారిని అనుసంధానం తప్పనిసరి -రెండు డోసుల మధ్య విరామం తగ్గింపునకు అనుమతి -28రోజుల తర్వాత కొవిషీల్డ్‌ రెండో డోసుల తీసుకోవచ్చని స్పష్టం హైదరాబాద్: విద్య, ఉద్యోగం, టోక్యో ఒలింపిక్స్‌ సహా ఇతర పనుల కోసం విదేశాలకు వెళ్లాలనుకునే వారు తమ కొవిన్‌ ఆధారిత వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌ను పాస్‌పోర్ట్‌కు తప్పనిసరిగా అనుసంధానం చేయాలని కేంద్ర ప్రభుత్వ తెలిపింది. అలాగే వీరిలో ఇప్పటికే […]

Continue Reading