లబ్దిదారులకు సీఎం రిలీప్‌ ఫండ్‌ చెక్కుల పంపిణీ

ఎమ్మిగనూరు ,మనవార్తలు ప్రతినిధి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో పాలన కొనసాగుతోందని అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని ఎమ్మిగనూరు శాసనసభ్యులు జయనాగేశ్వర్ రెడ్డి అన్నారు. అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందిన పలువురికి సిఎం సహాయ నిధి ద్వారా మంజురైన ఆర్థిక సహాయాన్ని(చెక్కులు) కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయ నాగేశ్వర రెడ్డి పంపిణీ చేశారు.నియోజకవర్గంలోని ఎమ్మిగనూరు, నందవరం, గోనెగొండ్ల మండలలాకు చెందిన 18 మంది లబ్దిదారులకు […]

Continue Reading

ఏసియా జ్యూవలరీ ఎక్సిబిషన్ ను పారంభించిన సినీ నటులు రాశి సింగ్ , కామాక్షి భాస్కర్ల

మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ : ‘ అందమైన ముద్దుగుమ్మలు బంగారు వజ్రాభరణాల కలెక్షన్స్ తో మెరిసి పోయారు. హైదరాబాద్ తాజ్ కృష్ణాలో ఏర్పాటు చేసిన ఏసియా జువెల్ షోను సినీ నటులు రాశి సింగ్ , కామాక్షి భాస్కర్ల ప్రారంభించారు. దేశంలోని ప్రముఖ బంగారు వజ్రభరణాల వ్యాపారులు ఒకేచోట తమ కలెక్షన్స్ను అందుబాటులో ఉంచడం అభినందనీయమని రాశిసింగ్ అన్నారు. పెళ్లిళ్లు పండగ సీజన్ ను పురస్కరించుకొని అన్ని బ్రాండ్స్ ఒకే వేదికపై తీసుకురావడం సంతోషంగా ఉందని […]

Continue Reading

ప్రతి ఒక్కరు భక్తి భావాన్ని అలవర్చుకోవాలి: నీలం మధు ముదిరాజ్

దేవాలయాల నిర్మాణంతో ఆధ్యాత్మిక శోభ ఇస్నాపూర్ లో పెద్దమ్మ తల్లి దేవాలయ ప్రారంభోత్సవం హాజరైన శ్రీశ్రీశ్రీ మాధవనంద సరస్వతి స్వామి పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : దేవాలయాల నిర్మాణంతో గ్రామాలలో ఆధ్యాత్మిక శోభ నెలకొంటుందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.శనివారం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో నీలం మధు ముదిరాజ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ […]

Continue Reading

ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుండాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు తాజా మాజీ మున్సిపల్ పాలకవర్గాలకు ఘన సన్మానం పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ప్రజాస్వామ్యంలో పదవులు ఉన్నా లేకపోయినా ప్రజల సమస్యల పరిష్కారంలో ముందుండాలని.. సమయం వచ్చినప్పుడు ప్రజలే తిరిగి అవకాశం ఇస్తారని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.శుక్రవారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని జిఎంఆర్ ఫంక్షన్ హాలులో.. ఎమ్మెల్యే జిఎంఆర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని తెల్లాపూర్, […]

Continue Reading

ఔషధ ఆవిష్కరణ, అభివృద్ధిలో ఆర్గానిక్ కెమిస్ట్రీ పాత్రపై గీతంలో చర్చాగోష్ఠి

పాల్గొన్న ప్రముఖ వక్తలు ప్రొఫెసర్ జెరోమ్ లాకోర్, డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ ప్రదీప్ కుమార్, ప్రొఫెసర్ శ్రీనివాసరావు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ లోని రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘వైద్య పదార్థాలు: సేంద్రీయ రసాయన శాస్త్ర పాత్ర’ అనే అంశంపై శుక్రవారం నిర్వహించిన చర్చాగోష్ఠిలో దేశ, విదేశీ ప్రముఖ వక్తలు పాల్గొన్నారు. వారకా సైంటిఫిక్స్ సహ సౌజన్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో, స్విట్జర్లాండ్ లోని జెనీవా విశ్వవిద్యాలయం నుంచి ప్రొఫెసర్ […]

Continue Reading

ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితం ఆదర్శప్రాయం ఎంఎల్ఏ గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శివాజీ మహారాజ్ 395వ జయంతిని పురస్కరించుకొని.. ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని పాశమైలారం గ్రామంలో గల శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శివాజీ తన పరిపాలనలో లౌకికవాదానికి పెద్దపీట వేశారని గుర్తు చేశారు. శివాజీ అనుసరించిన పరిపాలన విధానాలు, […]

Continue Reading

బ్రహ్మాండ నాయకుని ఆశీస్సులు ప్రజలందరి పై ఉండాలి నీలం మధు ముదిరాజ్

_బొల్లారంలో వైభవంగా భూ సమేత వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు _పూర్ణకుంభంతో నీలం మధుకు ఘన స్వాగతం పలికిన అర్చకులు మనవార్తలు ,బొల్లారం: ఆపద మొక్కుల వాడు అనాథ రక్షకుడు భక్తుల కోర్కెలు తీర్చే కలియుగ దైవం వేంకటేశ్వరుడు అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటేస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. బుధవారం పటాన్చెరు నియోజకవర్గం బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో మాజీ మున్సిపల్ కౌన్సిలర్ సుజాతమహేందర్ రెడ్డి, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ […]

Continue Reading

సనాతన ధర్మ పరిరక్షకుడు హిందు సామ్రాట్ సర్వ మానవాళికి దిక్సూచి ఛత్రపతి శివాజీ _ మాజీ జెడ్పీటీసీ గడీల శ్రీకాంత్ గౌడ్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ఛత్రపతి శివాజీ మహారాజ్ 395వ జయంతిని సందర్భంగా పటాన్ చేరు నియోజవర్గం పాశమైలారం గ్రామ పరిధిలోని ఛత్రపతి శివాజీ యువసేన వారి అధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాల వేసి జయంతి శుభాకాంక్షలు తెలియజేసిన పటాన్ చేరు మాజీ జెడ్పీటీసీ గడీల శ్రీకాంత్ గౌడ్ అనంతరం మాట్లాడుతూ శివాజీ అజేయ స్ఫూర్తిని, దార్శనిక నాయకత్వాన్ని, భారత చరిత్రకు చేసిన కృషిని ఈ సందర్భంగా స్మరించుకున్నారుఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క […]

Continue Reading

ఏడాదిలో 50 వేలకు పైగా ప్రభుత్వ కొలువులు

* మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి  * నిరుద్యోగులకు అండగా ప్రజా ప్రభుత్వం  * పట్టభద్రుల మద్దతు కాంగ్రెస్ పార్టీకే  * గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం  * నీలం మధు ముదిరాజ్  * గజ్వేల్ లో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక మరియు పట్టభద్రుల ఆత్మీయ సమావేశం పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏడాదిలోనే 57 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందని, […]

Continue Reading

ఛత్రపతి శివాజీకి గీతం ఘన నివాళి

_395వ జయంతి సందర్భంగా ఆయన స్ఫూర్తిని స్మరించుకున్న ఉన్నతాధికారులు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ఛత్రపతి శివాజీ మహారాజ్ 395వ జయంతిని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులో బుధవారం ఘనంగా నిర్వహించారు. వర్సిటీ ఉన్నతాధికారులు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు శివాజీ అజేయ స్ఫూర్తిని, దార్శనిక నాయకత్వాన్ని, భారత చరిత్రకు చేసిన కృషిని ఈ సందర్భంగా స్మరించుకున్నారు.గీతం హైదరాబాద్ అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్. రావు, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్ […]

Continue Reading