బీజేపీ ని బలోపేతం చేయడానికి సమిష్టిగా కృషి చేద్దాం – బీజేపీ నేతలు

మనవార్తలు , శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మియాపూర్ డివిజన్ పరిధిలోని నడిగడ్డ తాండ లో బీజేపీ సీనియర్ నాయకులు మొవ్వా సత్యనారాయణ, రవికుమార్ యాదవ్, కసిరెడ్డి భాస్కర్ రెడ్డి ల ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ బలోపేతానికి చేస్తున్న కృషికి చిహ్నంగా పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముందుగా సేవాలాల్ మహారాజ్ గుడిలో పూజా కార్యక్రమాలు నిర్వహించి అంబేద్కర్ విగ్రహనికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి […]

Continue Reading

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి సైన్స్ పేయిర్ లు ఎంతగానో ఉపయోగపడతాయి

మనవార్తలు , శేరిలింగంపల్లి : పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడానికి సైన్స్ పేయిర్ లు ఎంతగానో ఉపయోగపడతాయని సీ ఎం ఆర్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. శనివారం రోజు మదీనగూడ లోని త్రివేణి పాఠశాల క్యాంపస్ లో సైన్స్ ఎక్స్పో సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం త్రివేణి పాఠశాల డైరెక్టర్ డాక్టర్ గొల్లపూడి వీరేంద్ర చౌదరి, సి ఏ సి నటరాజ్ , సి ఆర్ ఓ సాయి […]

Continue Reading

పి ఆర్ కె ట్రస్ట్ కు సేవారత్న అవార్డ్

మానవార్తలు , శేరిలింగంపల్లి : మానవ సేవే మాధవ సేవా అన్న నానుడిని నిజం చేస్తూ ప్రజలకు విశేష సేవలు అందిస్తున్న శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని చందానగర్ కు చెందిన పొలా రంగనాయకమ్మ ట్రస్ట్ కు స్వర మహతి కళాపరిషత్ మరియు భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రవీంద్ర భారతి లో నిర్వహించిన సృజనోత్సవ్ 2022 పేరుతో అందజేసి సేవారత్న అవార్డ్ ను పి ఆర్ కె ట్రస్ట్ చైర్మన్ పొలా కోటేశ్వరరావు కు గవర్నర్ తమిళీ సై […]

Continue Reading

గీతం పాలక మండలిలో చేరిన ముగ్గురు ప్రముఖులు…

– తపోవర్ధన్ , ఎమ్మార్కే ప్రసాద్ , రాజేంద్రప్రసాద్ ను స్వాగతించిన గీతం అధ్యక్షుడు పటాన్ చెరు: గీతం పాలక మండలి సభ్యులుగా మరో ముగ్గురు ప్రముఖులు చేరారు . ఆర్వీ ఎంటర్ప్రైజైస్ మేనేజింగ్ పార్టనర్ వాసిరెడ్డి తపోవర్ధన్ , ఎమ్వీఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ మేనేజింగ్ డెరైక్టర్ ఎమ్మార్కే ప్రసాదరావు , సీసీఎల్ ప్రోడక్ట్స్ ఎగ్జిక్యూటివ్ చెర్మన్ చల్లా రాజేంద్రప్రసాద్లను పాలక మండలిలోకి గీతం అధ్యక్షుడు ఎం.శ్రీభరత్ సాదరంగా స్వాగతించారు . గీతం తన లక్ష్యాలను సాధించడంలో […]

Continue Reading

విజేత సూపర్ మార్కెట్ నూతన శాఖ ప్రారంభం

మానవార్తలు , శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని కొండాపూర్ డివిజన్ పరిధిలోని రాజరాజేశ్వరి నగర్ కాలనీ లో నూతనంగా ఏర్పాటు చేసిన విజేత సూపర్ మార్కెట్ మరియు గోదావరి కట్స్ హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి, ప్రముఖ వ్యాపార వేత్త మాగంటి రూప, విజేత సూపర్ మార్కెట్ చైర్మన్ అండ్ ఎం డి జగన్ మోహన్ రావు, కార్పొరేటర్లు హమీద్ పటేల్, ఉప్పలపాటి శ్రీకాంత్ నార్నె శ్రీనివాసరావు ల తో కలిసి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ […]

Continue Reading

గీతమ్ కొనసాగుతున్న అడ్మిషన్ల ప్రక్రియ…

– టాప్ ర్యాంకర్లకు ఆకర్షణీయమైన స్కాలర్షిప్లు మనవార్తలు , పటాన్ చెరు: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్ లో వచ్చే విద్యా సంవత్సరానికి ప్రవేశాల ( అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతున్నట్టు అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ వెల్లడించారు . ఇంజనీరింగ్ , మేనేజ్మెంట్ , సెన్స్ , ఫార్మశీ , ఆర్కిటెక్చర్ , హ్యుమానిటీస్ వంటి కోర్సులను గీతం , హెదరాబాద్ ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్టు గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు . ప్రజారోగ్యం , ఐటీ […]

Continue Reading

జయప్రసాదు డాక్టరేట్…

పటాన్ చెరు: పరిమిత మూలకం పద్ధతిలో తాత్కాలికమాగ్నటోహెడ్రోడెన్షమిక్స్ ప్రవాహ సమస్యలపై థర్మల్ డిఫ్యూజన్ , డిఫ్యూజన్ థర్మో ఎఫెక్ట్స్్ప అధ్యయనం , విశ్లేషణ , దానిపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హెదరాబాద్ , గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని అప్లయిడ్ మాథమెడిక్స్ విభాగం పరిశోధక విద్యార్థి ఎస్.జయప్రసాదు డాక్టరేట్ వరించింది . ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సెని గణితశాస్త్ర విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ శివారెడ్డి శేరి బుధవారం విడుదల చేసిన ప్రకటనలో […]

Continue Reading

మహాశివరాత్రికి పకడ్బందీ ఏర్పాట్లు

మనవార్తలు ,అమీన్పూర్: రాబోయే మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని ప్రముఖ శైవ క్షేత్రమైన బీరంగూడ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో పకడ్బంది ఏర్పాట్లు చేస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గుడి మైపాల్ రెడ్డి తెలిపారు. బుధవారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలో శివరాత్రి సందర్భంగా నిర్వహించే జాతర ఏర్పాట్లపై అన్ని విభాగాల అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులతో ఎమ్మెల్యే జిఎంఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ రోజురోజుకీ పెరుగుతున్న భక్తుల […]

Continue Reading

గీతం పూర్వవిద్యార్థి సుభాష్కు ‘ యంగ్ థాట్ లీడర్ ‘ అవార్డు…

మనవార్తలు ,పటాన్ చెరు: గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ పూర్వ విద్యార్థి , ఫీనిక్స్ గ్లోబల్ వ్యవస్థాపకుడు సుభాష్ కాకర్ల బిజినెస్ మింట్ నుంచి 30 ఏళ్ళలోపు 30 మంది స్ఫూర్తిదాయక పారిశ్రావేత్తల కేటగిరీలో ‘ యంగ్ థాట్ లీడర్ ‘ అవార్డును అందుకున్నారు . గీతం హెదరాబాద్ ప్రాంగణం నుంచి ( 2013-17 ) పట్టభద్రుడైన సుభాష్ ఐఐఎం రాంచీలో పీజీ ( ఎంబీఏ ) పూర్తిచేసి , అటు ఉద్యోగంతో పాటు ఇటు వ్యాపారాన్ని […]

Continue Reading

పేదలకు మెరుగైన వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా ఆశా వర్కర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ_బొల్లారం మున్సిపాలిటీ చైర్ పర్సన్ కొలన్ రోజా బాల్ రెడ్డి

మనవార్తలు ,బొల్లారం: ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ అనుగుణంగా గ్రామీణ స్థాయిలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న ఆశా వర్కర్లకు ప్రభుత్వం స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేస్తోందని బొల్లారం మున్సిపాలిటీ చైర్ పర్సన్ శ్రీమతి కొలన్ రోజా బాల్ రెడ్డి తెలిపారు. మంగళవారం రోజున బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో  విధులు నిర్వహిస్తున్న ఆశా వర్కర్లకు మున్సిపాలిటీ చైర్పర్సన్ శ్రీమతి కొలన్ రోజా బాల్ రెడ్డి  ఆశా వర్కర్లకు స్మార్ట్ఫోన్లో […]

Continue Reading