విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో జయశంకర్ కు నివాళ్ళు

మనవార్తలు , శేరిలింగంపల్లి : తెలంగాణ సిద్ధాంతకర్త, తెలంగాణ జాతిపిత, విశ్వకర్మ ముద్దుబిడ్డ ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ 88 వ జయంతి సందర్భంగా పటాన్ చెరు నియోజకవర్గ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం ఆధ్వర్యంలో ఎం.ఐ జి కాలనీ లోని జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించినట్లు సంఘం నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పటాన్ చెరు నియోజకవర్గం విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం అధ్యక్షులు కంజర్ల కృష్ణమూర్తి చారి,ఉపాధ్యక్షులు కొల్లోజు కృష్ణ చారి, […]

Continue Reading

గాయత్రి తనూజకు డాక్టరేట్ ‘…

మనవార్తలు ,ప‌టాన్ చెరు: సింథసిస్ , క్యారెక్టరెజేషన్పై పరిశోధన : తేలికపాటి అప్లికేషన్ల కోసం బల్క్ మెటాలిక్ గ్లాసెస్ ‘ అనే అంశంపై విశ్లేషణ , దానిపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హెదరాబాద్ , గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం పరిశోధక విద్యార్థిని జి.గాయత్రి తనూజను డాక్టరేట్ వరించింది . ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ ఎ.సత్యాదేవి , గీతం స్కూల్ ఆఫ్ […]

Continue Reading

హెవీ వెహికల్ లైసెన్స్  విషయంలో నిబంధనలు సడలించండి_హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మెట్టు శ్రీధర్

మనవార్తలు ,ప‌టాన్ చెరు: దాదాపు 07 సంవత్సరాల తర్వాత 27.07.2022 న TSPSC పెద్ద సంఖ్యలో రవాణా శాఖలో 113 అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ల (AMVI) ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. చివరిసారి 2015 లో ఈ పోస్ట్ ల భర్తీ జరిగింది. నోటిఫికేషన్ ప్రకటించిన సమయానికి అభ్యర్థులు హెవీ వెహికల్ లైసెన్స్‌ కలిగి ఉండాలి అనే నిభందన చాలా మంది అభ్యర్థుల కి నిరాశ కలిగించింది. అయితే అభ్యర్థులు చాలా మంది […]

Continue Reading

కొత్త తరం ఔషధాలపై దృష్టి పెట్టండి…

– ఫార్మశీ విద్యార్థులకు నోవార్టిస్ డెరైక్టర్ సుభాస్ చంద్ర ఉద్బోధ మనవార్తలు ,ప‌టాన్ చెరు: మారుతున్న కాలంతో పాటు మనం నిత్యం వాడే ఔషధాలకు కాలం చెల్లిపోతోంది , అందువల్ల తదుపరి తరం ఔషధాలపై ఫార్మశీ విద్యార్థులు దృష్టి సారించాలని హైదరాబాద్ లోని నోవార్టిస్ గ్లోబల్ డ్రగ్ డెవలప్మెంట్ అసోసియేట్ డెరైక్టర్ ఎం.సుబాస్ చంద్ర ఉద్బోధించారు . గీతం స్కూల్ ఆఫ్ ఫార్మశీలో ‘ ఫార్మశీ అండ్ ఫార్మాస్యూటికల్ సెన్సైస్’పై శుక్రవారం నిర్వహించిన ఒకరోజు జాతీయ సదస్సుకు […]

Continue Reading

సరితకు డాక్టరేట్ ‘….

మనవార్తలు ,ప‌టాన్ చెరు: అల్యూమినియం ఆధారిత మెటల్ మ్యాట్రిక్స్ మిశ్రమాల యాంత్రిక , అలసట ప్రవర్తన ‘ అనే అంశంపై విశ్లేషణ , దానిపై సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హెదరాబాద్ , గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం పరిశోధక విద్యార్థిని పి.సరితను డాక్టరేట్ వరించింది . ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ ఎ.సత్యాదేవి గురువారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు […]

Continue Reading

కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ఈఎస్ఐ ఆసుపత్రి_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

_కార్మికుల చెంతకు అత్యధునిక వైద్య సేవలు మనవార్తలు ,రామచంద్రాపురం: ఆసియాలో అతిపెద్ద పారిశ్రామికవాడగా పేరొందిన ప‌టాన్ చెరునియోజకవర్గంలోని కార్మికుల కోసం ఏర్పాటుచేసిన ఈఎస్ఐ ఆసుపత్రిలో కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా వైద్య సేవలు అందిస్తున్నామని ప‌టాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.భారతి నగర్ డివిజన్ పరిధిలోని ఈఎస్ఐ ఆసుపత్రిలో 20 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన ఆధునీకరణ పనులను బుధవారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ […]

Continue Reading

నేర్చుకోవడమనేది నిరంతర ప్రక్రియ ‘

-గీతం బీ – స్కూల్లో విజయవంతంగా ముగిసిన యాజమాన్య వికాస కార్యక్రమం మనవార్తలు ,ప‌టాన్ చెరు: నేర్చుకోవడమనేది నిరంతర ప్రక్రియ అని , తుది శ్వాస వరకు అందివస్తున్న ఆధునిక పరిజ్ఞానం , మెళకువలను ప్రతి ఒక్కరూ నేర్చుకుంటూనే ఉండాలని వక్తలు సూచించారు . గీతం బిజినెస్ స్కూల్ , హైదరాబాద్ లోని ఆగస్టు 2-3 తేదీలలో ‘ సమర్థ పనితీరు ‘ ( “ Performance Excellence ” ) అనే అంశంపై రెండు రోజుల […]

Continue Reading

సీసాలరాజు 18వ తిరుమల మహపాదయాత్ర ప్రారంభం

మనవార్తలు ,ప‌టాన్ చెరు: ప‌టాన్ చెరు పట్టణానికి చెందిన సీసాల రాజు ప్రతి ఏటా నిర్వహించే తిరుపతి పాదయాత్రను మంగళవారం ఉదయం ప‌టాన్ చెరు శాసనసభ్యులకు మహిపాల్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ప‌టాన్ చెరు పట్టణంలోని మహంకాళి దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏటా శ్రావణ మాసంలో సీసాల రాజు వారి బృంద్ధాన్ని పూలమాల వేసి,శాలువాతో సత్కరించచారు అనంతరం ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ 18 సంవత్సరాలుగా చేపట్టిన తిరుపతి వరకు పాదయాత్ర చేయడం అభినందనీయమన్నారు. […]

Continue Reading

ప్రభుత్వ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టిన మునిసిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి

_బీద బలహీన వర్గాలకు మాత్రమే నిబంధనలు వర్తిస్తాయా ?   మనవార్తలు ,అమీన్పూర్ :  ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో నిరుపేదల సంక్షేమం కోసం పనిచేస్తుంటే, అమీన్పూర్ తాసిల్దార్ విజయకుమార్ వ్యవహార శైలితో నిరుపేద ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కబ్జాదారులకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కొమ్ముకాస్తూ, నిరుపేదలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆయన విమర్శించారు.తహసిల్దార్ విజయకుమార్ వ్యవహార శైలి నిరసిస్తూ మంగళవారం ఉదయం […]

Continue Reading

కరోనాతో చనిపోయిన కుటుంబాల పిల్లలకి చేయూత – సైబేజ్ సాఫ్ట్ వేర్ ఆధ్వర్యంలో స్కాలర్షిప్ మరియు స్కూల్ బ్యాగ్స్ పంపిణి

మనవార్తలు ,శేరిలింగంపల్లి : గచ్చిబౌలి డి. ఎల్. ఎఫ్ బిల్డింగ్ లోని సైబేజ్ సాఫ్ట్వేర్ కంపెనీ తమ కార్పొరేట్ సామజిక బాధ్యతలో భాగంగా గత సంవత్సరం సైబేజ్ కోవిద్ సంజీవని ప్రోగ్రాం ని ప్రారంభించి కరొనతో కుటుంబంలో ఇంటి పెద్ద చనిపోయి కుటుంబ పోషణ భారంగా ఉన్న కుటుంబాలకి చేయూతని ఇవ్వడం కోసం వారి కుటుంబంలో ఉన్న పిల్లలని చదివించడం కోసం స్కూల్ ఫీజులని మరియు కొంత మంది కుటుంబాలకి 6 నెలలు ఇంటి అద్దెలు, 6 […]

Continue Reading