Telangana

చిరు మధ్యతరగతి వ్యాపారులకు ముత్తూట్ ఫిన్ కార్పొ లిమిటెడ్ సంస్థ శుభవార్త

_వ్యాపార మిత్ర బిజినెస్ లోన్ స్కీమ్ ప్రారంభం

మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి :

ఇన్నాళ్లు గోల్డ్ లోన్ కె ప్రాధాన్యత నిచ్చిన ముతూట్ ఫిన్ కార్పొ లిమిటెడ్ సంస్థ తక్కువ వడ్డీరేట్లతో బిజినెస్ లోన్ లు ఇవ్వడానికి కూడా శ్రీకారం చుట్టింది.చిరు మధ్యతరగతి వ్యాపారస్తులు వ్యాపార మిత్ర బిజినెస్ లోన్ స్కీంను సద్వినియోగం చేసుకోవాలని ముతూట్ ఫిన్ కార్పొ లిమిటెడ్ సౌత్ అండ్ ఈస్ట్ జోన్ బిజినెస్ హెడ్ కె. వినోద్ కుమార్ తెలిపారు. చందానగర్ లోని ముత్తూట్ ఫిన్ కార్పొరేషన్ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన వ్యాపారమిత్ర స్కీమును బుధవారం రోజు ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రాంచ్ ఆఫీస్ కు కిలోమీటర్ దూరం పరిధిలో ఉన్న చిరు, మధ్య తరగతి వ్యాపారస్తులకు 25 వేల నుండి 5 లక్షల వరకు వ్యాపార మిత్ర లోన్స్ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.

ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని, వారు ఆర్థికంగా ఎదగాలని కోరారు. వ్యాపారాన్ని విస్తరించడం కోసం ఇప్పటివరకు వినియోగదారుల సమయాన్ని వృధా చేయకుండా తక్కువ సమయంలోనే మా సిబ్బంది తమ సేవలు అందిస్తారని, ఈ అవకాశాన్ని సద్వినియం చేసుకోవాలని ఆయన కోరారు. ట్రేడ్ లైసెన్స్ కలిగి ఉన్న వారు, స్థిర నివాసం ఏర్పరచుకున్న వారందరూ ఈ స్కీంకు అర్హులని, దీన్ని అందరూ సద్విని చేసుకోవాలని బ్రాంచ్ మేనేజర్ శ్రీదేవి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏరియా మేనేజర్ ఎస్.ఎం. రాజ్ కుమార్. మార్కెటింగ్ మేనేజర్ కృష్ణ పవన్, సిబ్బంది పాల్గొన్నారు.

admin

Recent Posts

కిష్టారెడ్డిపేట కేంద్రంగా నూతన డివిజన్ ఏర్పాటు చేయకపోతే ఛలో బల్దియా

అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…

9 hours ago

కిష్టారెడ్డిపేట జి.హెచ్.ఎం.సి డివిజన్ ఏర్పాటు చేయాలి తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…

9 hours ago

వడ్డే ఓబన్న పోరాటం గొప్పది: నీలం మధు ముదిరాజ్

చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజల…

9 hours ago

ప్రజల పై మల్లన్న స్వామి ఆశీస్సులు ఉండాలి: నీలం మధు ముదిరాజ్

రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్  మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…

9 hours ago

శ్రామిక సంక్షేమ కేంద్రం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…

9 hours ago

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

2 days ago