వ్యక్తిగత గోప్యతను తూట్లు పొడుస్తూ మోడీ సర్కార్…

Hyderabad

వ్యక్తిగత గోప్యతను తూట్లు పొడుస్తూ మోడీ సర్కార్…

పటాన్‌చెరు:

దేశ ప్రజల ప్రాథమిక హక్కులను వ్యక్తిగత గోప్యతను తూట్లు పొడుస్తూ, మోడీ సర్కార్ పెగాసేస్ స్పెవర్ తో నిఘా పెట్టడం దుర్మగమైన చర్య అని కాంగ్రెస్ పార్టీ నాయకులు హెచ్చరించారు. గురువారం పటాన్‌చెరు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఛలో రాజ్ భవన్ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. రాబోయే రోజుల్లో మోడీ సర్కార్, బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుధ్ధి చెబుతారని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్లు సపాన దేవ్, శంకర్ యాదవ్, నాయకులు సామయ్య, రాధకృష్ణ పంతులు, సంజీవ రెడ్డి, దండోరా నర్సింహ, శ్రీనివాస్, నరేందర్ రెడ్డి, పరశురామ్, రాము గౌడ్, రవి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *