మనవార్తలు ,పటాన్ చెరు:
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కీలక భూమిక వహించిన చాకలి ఐలమ్మ 128 వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించినందుకు టీఆర్ఎస్ నేత నీలం మధు ముదిరాజ్ ను మంత్రి కేటీఆర్ అభినందించారు . సంగారెడ్డి జిల్లా చిట్కూల్ గ్రామంలో చాకలి ఐలమ్మ జయంతోత్సవాలను ఘనంగా నిర్వహించినందుకు మంత్రి కేటీఆర్ సన్మానించారు .చిట్కూల్ గ్రామంలో చాకలి ఐలమ్మ అతిపెద్ద కాంస్య విగ్రహం అవిష్కరణకు తాను రావాలేకపోయానని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా తెలిపారు. హైదరాబాద్ ప్రగతి భవన్ లో నీలం మధు ముదిరాజ్ , ఎమ్మెల్సీ బండా ప్రకాష్ తో కలిసి మంత్రి కేటీఆర్ ను కలిశారు .నీలం మధు ముదిరాజ్ మంత్రి కేటీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసి దసరా ,దీపావళీ శుభాకాంక్షులు తెలిపారు.
చిట్కూల్ గ్రామంలో చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ ఘనంగా నిర్వహించినందుకు మంత్రి కేటీఆర్ తనను అభినందించినట్లు నీలం మధు ముదిరాజ్ తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకెళ్లాలని సూచించారని తెలిపారు. ప్రజల కోసం పనిచేసిన మహనీయులను గుర్తించుకొని ఇలాంటి కార్యక్రమాలు చేయడం మంచి విషయమన్నారు ఈ స్ఫూర్తితోనే మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తానని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓయూ విద్యార్థి నాయకుడు అల్లుడు జగన్, డాక్టర్ గొల్లపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…
గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఒక…
ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వికేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…
సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…
భారతి నగర్ డివిజన్లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…
కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…