రామచంద్రాపురం, మనవార్తలు :
ఎల్బీనగర్ లో నిన్న జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల పైన నాయకుల పైన లాఠీచార్జి నిరసనగా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు తెల్లాపుర్ మునిసిపాలిటీ ఇంద్రానగర్ లోని స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు మంత్రి కేటీఆర్ దిష్టిబొమ్మ లు దహనం చేసిన తెల్లాపుర్ మునిసిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పర్స శ్యామ్ రావు మరియు కాంగ్రెస్ నాయకులు మాజీ సర్పంచ్ శ్రీనివాస్ మాజీ వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రెడ్డి, వడ్డే నర్సింహ, నవరి జైపాల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, యూత్ ప్రెసిడెంట్ సాయి నాథ్ రెడ్డి, వినోద్ కుమార్, సాయి, వేణు కార్యకర్తలు పాల్గొన్నారు.
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…
మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి : పురాతన కాలం నుండి వస్తున్న బాల్య వివాహల గురించిచిన్నపిల్లలు, టీనేజర్లు వారి శారీరక,మానసిక పరిపక్వతకు…
వియెన్ డాంగ్ కళాశాలలో కృత్రిమ మేధస్సుపై రెండు వారాల కార్యశాల నిర్వహణ పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : గీతం…
అతి త్వరలో పూర్తిస్థాయిలో రహదారి విస్తరణ.. నిర్మాణం.. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి :…