ధ్వజస్తంభ ప్రతిష్టాపనలో పాల్గొన్న కృష్ణ మూర్తి చారి

Hyderabad politics Telangana

అమీన్ పూర్:

అమీన్ పూర్ మున్సిపాలిటీ,బీరంగూడ లోని ఎడ్ల రమేష్ఆహ్వానం మేరకు పోచమ్మ దేవాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠ పూజ కార్యక్రమం లోశ్రీ శ్రీ మహంకాళి విశ్వకర్మ సంఘం అధ్యక్షులు మరియు పటాన్ చెరు నియోజకవర్గం విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం అధ్యక్షులు మరియు కే కృష్ణమూర్తి చారి ఫౌండేషన్ చైర్మన్ కృష్ణ మూర్తి చారి ,శ్రీ బాలాజీ ఫౌండేషన్ చైర్మన్ బలరాంలు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలలో పాల్గొని పోచమ్మ తల్లి అమ్మవారి దర్శనం చేసుకోవడం జరిగిందని వారు తెలిపారు. ప్రజలందరికీ అమ్మ వారి ఆశీస్సులు ఉండాలని కరోనా కష్టకాలం నుంచి ప్రతి ఒక్కరూ బయటపడాలని అమ్మవారిని  కే కృష్ణమూర్తి చారి  వేడుకొన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *