Hyderabad

క్యూఆర్ కోడ్ స్కాన్ చేయకపోవడమే మంచిది – సెబైర్ సెక్యూరిటీ వెబినార్ లో నిపుణుడు అరుణ్ సోని

పటాన్‌చెరు:

హానికరమైన క్యూఆర్ కోటను స్మార్ట్ ఫోన్ ద్వారా స్కాన్ చేస్తే ఆది హ్యాకింగ్ కు గురికావొచ్చని సెల్లర్ సెక్యూరిటీ నిపుణుడు, ధ్రువీకృత ఎథికల్ హ్యాకర్, అంతర్జాతీయ రచయిత, వక్త అరుణ్ సోని హెచ్చరించారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌లో సెబైర్ భద్రతపై అవగాహన కోసం గురువారం నిర్వహించిన వెబినార్‌లో ఆయన ముఖ్య వక్తగా పాల్గొన్నారు. గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ విభాగం, CYSEC విద్యార్థి విభాగం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన తరువాత మన ఫోన్స్ లోకి ప్రమాదకరమైన మాల్వలను పంపొచ్చని, వివిధ హానికరమైన ప్రయోజనాల కోసం హ్యాకర్లు ఆ కోడ్ ని వినియోగించవచ్చని చెప్పారు.

ఫోన్ లోకి వచ్చిన మాల్‌వేర్ మన సమాచారాన్నంతా రహస్యంగా సేకరించి హ్యాకర్ కు పంపాచ్చన్నారు. యూపీఐ యాలకు అనుసంధానం చేయడానికి ఎల్లప్పుడు ప్రత్యేక బ్యాంక్ ఖాతాను నిర్వహించాలని, అయితే ఆ ఖాతాలో ఎక్కువ డబ్బును ఉంచొద్దని ఆరుణ్ సోని సూచించారు. యూపీణ యాప్ ద్వారా తప్పు లావాదేవీ జరిగితే వెంటనే సెట్టింగ్స్ లోని రెయిజ్ డిప్యూటీ అనే ప్రత్నాన్యూయాన్ని తక్షణమే వినియోగించుకోవాలన్నారు. హ్యాకింగ్, సెబర్ బెదిరింపు / సాకింగ్ వంటి వాటి గురించి అరుణ్ సోని వివరించారు.

విద్యార్ధులు లేవనెత్తిన పలు సందేహాలకు సందర్భోచిత జవాబులిచ్చి ఆకట్టుకున్నారు. తొలుత, ఈఈఈసీఈ విభాగాధిపతి ప్రొఫెసర్ టి.మాధవి తమ విభాగం గురించి వివరించగా, వెబీనార్ నిర్వాహకుడు ఎం.నరేష్ కుమార్ అథిదిని స్వాగతించారు. గీతం మూడు ప్రాంగణాలకు చెందిన విద్యార్థులు, ఆధ్యాపకులు ఇందులో పాల్గొని సెబైర్ భద్రతపై తమకున్న సందేహాలను నివృత్తి చేసుకున్నారు

Ramesh

Recent Posts

కిష్టారెడ్డిపేట కేంద్రంగా నూతన డివిజన్ ఏర్పాటు చేయకపోతే ఛలో బల్దియా

అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…

7 hours ago

కిష్టారెడ్డిపేట జి.హెచ్.ఎం.సి డివిజన్ ఏర్పాటు చేయాలి తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…

7 hours ago

వడ్డే ఓబన్న పోరాటం గొప్పది: నీలం మధు ముదిరాజ్

చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజల…

7 hours ago

ప్రజల పై మల్లన్న స్వామి ఆశీస్సులు ఉండాలి: నీలం మధు ముదిరాజ్

రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్  మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…

7 hours ago

శ్రామిక సంక్షేమ కేంద్రం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…

7 hours ago

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

2 days ago