Telangana

డీఈఎస్ను సందర్శించిన గీతం విద్యార్థులు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

పరిశ్రమ-విద్యాసంస్థల సమన్వయంతో భాగంగా, గీతం స్కూల్ ఆఫ్ సెన్స్డ్ ని బీఎస్సీ స్టాటిస్టిక్స్, డేటా సెర్చ్: విద్యార్థులు గురువారం ఖైరతాబాద్ (హెదరాబాద్ )లోని చెరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ (డీఈఎస్)ను సందర్శించారు. గణితశాస్త్ర విభాగం ప్రొఫెసర్ బి.ఎం. నాయుడు మార్గదర్శనంలో, డాక్టర్ శివారెడ్డి తేరి, డాక్టర్ పి.నరసింహ స్వామిల సమన్వయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో దాదాపు 60 నుండి విద్యార్థులు పాల్గొన్నారు. డీఈఎస్. డెరెక్టర్ జి.దయానందం గీతం విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి, తమ సంస్థ ప్రభుత్వానికి అందిస్తున్న సేవలను వివరించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అనేక రంగాలలో మార్గనిర్దేశనం చేయడానికి, వారి అవసరాలు తీర్చడానికి క్రమబద్ధమైన విషయ సేకరణ, సంకలనం, విశ్లేషణ చేస్తున్నట్టు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ అవసరాలను బట్టి డెరెక్టరేట్ తాత్కాలిక అధ్యయనాలను నిర్వహిస్తోందన్నారు. వీటితో పాటు జనాభా వివరాలు, ఆరోగ్యం, వర్షపాతం, పశుసంవర్ధక సేవలు, రాష్ట్ర ఆదాయం, పరిశ్రమలు, విద్యుత్ వినియోగం, రవాణా, బ్యాంకులు, విద్య, ప్రజా పంపిణీ వంటి పలు సేవలను కూడా డీఈఎస్ అందిస్తున్నట్లు చెరెక్టర్ వివరించారు. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు.తెలంగాణ రాష్ట్ర ప్రణాళికాభివృద్ధి సంస్థ (టీఎస్డీపీఎస్) ఈచో ఎ. రామకృష్ణ, నాగరాజు, డీఈఎస్ డీఎస్ భారతి, టార్క్ ఏడీజీ జి.శ్రీనివాసరెడ్డి తదితరులు కూడా గీతం విద్యార్థులను ఉద్దేశించి ఉపన్యసించారు.

 

admin

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

7 days ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

3 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

3 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

3 weeks ago