పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
హెదరాబాద్ గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని స్కూల్ ఆఫ్ సెన్స్ 2023-24 విద్యా సంవత్సరానికి గాను బీ.అమెట్రీ, బీఎస్సీ, ఎమ్మెస్సీ కోర్సులలో ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతున్నట్టు గురువారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. కెమిస్ట్రీ, ఫుడ్ సెన్స్ అండ్ టెక్నాలజీ, న్యూథమెటిక్స్, ఫిజిక్స్, స్టాటస్టిక్స్:ఎల్.నీ.ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ సౌజన్యంతో నిర్వహిస్తున్న బీ.ఆప్టోమెట్రీ కోర్సు: టీసీఎస్ సౌజన్యంతో నిర్వహిస్తున్న బీఎస్సీ కంప్యూటర్ సెన్స్ అండ్ కాగ్నిటివ్ సిస్టమ్స్ పాటు బీఎస్సీ -ఎమ్మెస్సీ కెమిస్ట్రీ (అనెలిటికల్ / ఆర్గానిక్), ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ, డేటా సెర్చ్ కోర్సులలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు తెలియజేశారు. కనీస అర్హతా పరీక్ష (10+2)ను 60 శాతం మార్కుల సగటుతో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు గీతం ప్రవేశ పరీక్షలో చూసిన ప్రతిభ ఆధారంగా సీట్లు కేటాయిస్తామన్నారు.ఇతర వివరాల కోసం 08:455-221 395 / 342 లను సంప్రదించాలని లేదా hydigss. gitam.eduను సందర్శించాలని సూచించారు.