ఘనంగా దత్తాత్రేయ స్వామి దర్శించుకున్నని _ఓబీసీ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్.

Districts politics Telangana

మన వార్తలు ,పటాన్ చెరు:

ముత్తంగి గ్రామములో జరుగుతున్న శ్రీ గురు దత్తాత్రేయ స్వామి జాతర మహోత్సవములో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన పటాన్ చెరువు మాజీ జెడ్పీటీసీ, ఓబీసీ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడీల శ్రీకాంత్ గౌడ్ ,దత్తాత్రేయ స్వామి పూజలు నిర్వహించి శ్రీ గురు దత్తాత్రేయ స్వామి కృపా కటాక్షాలు తీసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ దేశంలో ప్రజలపొందారు సుభిక్షంగా ఉండాలని దత్తాత్రేయ స్వామిని పూజిస్తే సకల పాప దోషాలు తొలిగిపోతాయాని తెలిపారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *