_సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయం–రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్
మన వార్తలు, శేరిలింగంపల్లి :
అతిగా కురుస్తున్న వర్షపాతాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఆర్ కే వై టీం సభ్యులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ గారి సమక్షంలో ఈరోజు మదినగూడ లో ఉచితంగా గొడుగుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా టీం సభ్యులు మాట్లాడుతూ మా నాయకులు రవికుమార్ యాదవ్ గారి ఆదేశాల మేరకు నిరుపేదలైన వారికి ఉచితంగా గొడుగులు పంపిణీ కార్యక్రమం చేస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమం నియోజకవర్గంలో ఫుట్ పాత్ మీద, గుడిసెలో నివసిస్తున్న వారికి ఆర్ కే వై టీం తరఫున మౌలిక అవసరాలు తీర్చడంలో మా సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలియజేశారు ఈ సందర్భంగా రవి కుమార్ యాదవ్ గారు మాట్లాడుతూ ఏడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాల బారి నుండి కాపాడుకోవడానికి గొడుగుల పంపిణీ కార్యక్రమం చేపట్టిన టీం సభ్యులను అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేపట్టాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఆర్ కే వై టీం సభ్యులు గుండె గణేష్ ముదిరాజ్, జాజెరావు శ్రీనివాస్, జాజేరావు రాము, ఆకుల లక్ష్మణ్ ముదిరాజ్, నరేష్ నాయకులు బోయినపల్లి వినోద్ రావు, ఎల్లేష్, యాదగిరి ముదిరాజ్, అశోక్ గౌడ్, రాజేష్ గౌడ్, రమేష్, సత్యనారాయణ మొదలగు వారు పాల్గొన్నారు
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…