శేరిలింగంపల్లి :
మియాపూర్ డివిజన్ మక్త మహబూబ్ పేట్ హనుమాన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెలకొల్పిన వినాయక మండపo నిర్వహించిన పూజకార్యక్రంలో శేరిలింగంపల్లి మాజీ శాసనసభ్యులు బిజేపి సీనియర్ నాయకులు బిక్షపతి యాదవ్ పాల్గొన్నారు. మక్త మహబూబ్ పేట్ బిజెపి సీనియర్ నాయకులు గుండె గణేష్ ముదిరాజ్ మరియు జాజిరావు శ్రీనివాస్. రవీందర్. రాము గౌడ్ పి. శ్రీనివాస్ గౌడ్ లు బిక్షపతి యాదవ్ ను శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో గంగారాం మల్లేష్. జాజిరావు రాము. చంద్ర మసిరెడ్డి. జాజిరావు శ్రీధర్. సురేష్ గౌడ్ , రాజేందర్., నరేష్ చారీ. వేణు. దుర్గష్. మరియు కమిటి సభ్యులు స్థానిక భక్తులు పాల్గొన్నారు.