దరఖాస్తుల సేకరణకు ప్రత్యేక డెస్క్ ఏర్పాటు

politics Telangana

మనవార్తలు , శేరిలింగంపల్లి :

శేరిలింగంపల్లి సర్కిల్ 20 పరిధిలోని డబుల్ బెడ్ రూమ్ ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి దరఖాస్తుల సేకరణ కు ప్రత్యేక డెస్క్ ను ఏర్పాటు చేసినట్లు శేరిలింగంపల్లి సర్కిల్ ఉప కమిషనర్ వెంకన్న తెలిపారు. ఈ నెలాకారులోపు ధర ఖాస్తుదారులు తమ ఓటర్ ఐడి, ఆధార్ కార్డు, ఇంటి అడ్రస్ తో పాటు ప్రస్తుతం వాడుకలో ఉన్న మొబైల్ ఫోన్ నెంబర్ తో రావాలని సూచించారు. కొత్త దరఖాస్తులు తీసుకోబడవని, ఇతర సమాచారం కోసం ఏ. గోపాల కృష్ణ 9989930517 ను సంప్రదించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *