హైదరాబాద్
నాలుగో సారి తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఛైర్మన్ గా డాక్టర్ లయన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సభ్యులతో చర్చల అనంతరం రామకృష్ణ గౌడ్ కే మరోసారి ఛైర్మన్ పదవి దక్కింది.తెలంగాణ ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్ పాలకమండలిలో 30 మందితో కూడిన కొత్త పాలక వర్గం కొలువుదీరింది. ఈ ఛాంబర్ లో ఎనిమిది వేల మంది సినీ కార్మికులు, 800 మంది నిర్మాతలు, 400 ఆర్టిస్టులు సభ్యులుగా ఉన్నారు. కరోనా సమయంలో తెలంగాణ పిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ, మాస్కులు, శానిటైజర్ల పంపిణీ చేశామని కొత్తగా మరోసారి ఎన్నికైన రామకృష్ణ గౌడ్ తెలిపారు.
కరోనా సమయంలో చనిపోయిన కుటుంబాలను సైతం ఆర్థికంగా ఆదుకున్నామని తెలిపారు . సభ్యుల సంక్షేమం కోసం ఈ సారి మరిన్ని కార్యక్రమాలను రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు . ఈ సందర్భంగా Tfcc మెంబర్ & ప్రొడ్యూసర్, వీఎస్ కే ఫిలిమ్స్ ,V10 TV ఛైర్మన్, ABJF తెలంగాణ స్టేట్ స్పోక్స్ పర్సన్ డా.వి.సురేష్ కుమార్ గారు లయన్ డా. ప్రతానీ రామకృష్ణ గౌడ్ కు శుభాకాంక్షలు తెలిపారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…