మనవార్తలు ,పటాన్ చెరు:
విశ్వ జీవన సంతృప్తిపై ఒక ప్రాంత జీవుల సంతృప్తి ప్రభావం ( ఐటీ , ఫార్మా రంగాల తులనాత్మక అధ్యయనం ) సెసిద్ధాంత వ్యాసాన్ని సమర్పించిన హెదరాబాద్ , గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని మేనేజ్ మెంట్ విభాగం పరిశోధక విద్యార్థి పెన్మత్స రవీంద్రను డాక్టరేట్ వరించింది . ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం బిజినెస్ స్కూల్ – హెద్దరాబాద్ ప్రొఫెసర్ ఏ . శ్రీరామ్ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు . రవీంద్ర సమర్పించిన సిద్ధాంత వ్యాసం సీహెచో పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం విశ్వవిద్యాలయం , హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ , గీతం రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ , గీతం బిజినెస్ స్కూల్ – హెదరాబాద్ డెరైక్టర్ ప్రొఫెసర్ బి.కరుణాకర్ , పలు విభాగాల అధిపతులు , అధ్యాపకులు , సిబ్బంది . పలువురు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు .