వివాహా భోజనానికి బియ్యం వితరణ

Hyderabad politics Telangana

రాంచంద్రాపురం :

అన్ని దానాల్లో కెల్లా అన్నదానం గొప్పదని నమ్మిన కృష్ణమూర్తి చారి వివాహనికి సరిపడా బియ్యాన్ని దానం చేశారు. శ్రీ శ్రీ మహంకాళి విశ్వకర్మ సంఘం రామచంద్రపురం అధ్యక్షులు మరియు పటాన్చెరు నియోజకవర్గం విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం అధ్యక్షులు మరియు కే కృష్ణమూర్తి చారి ఫౌండేషన్ చైర్మన్ కంజర్ల కృష్ణమూర్తి చారి తమ ఫౌండేషన్ తరపున బీరంగూడ వాస్తవ్యులైన శ్రీనివాస్ చారి మరదలి వివాహ భోజనానికి 150 కిలోల బియ్యం ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో రాజేందర్ చారి, శ్రీనివాస్ చారి ,అంజయ్య చారి తదితరులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *