వలస దారులకు కొండంత అండ ఎండిఆర్ ఫౌండేషన్ చైర్మన్ మాదిరి దేవేందర్ రాజు

Districts politics Telangana

మనవార్తలు , పటాన్ చెరు:

నిరంతరం ప్రజల శ్రేయస్సుకోసం, సమాజ శ్రేయస్సు కోసం పని చేస్తున్నా వారిని ఎల్లప్పుడూ తాను అదుకుంటానని అన్నారు .ఇందులో భాగంగా బీహార్ నుండి వలస వచ్చిన జూలీ కుమారుడు ప్రియాన్ష్ కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతుండటంతో అతని చికిత్స కోసం పదివేలరూపాయలు సాయం అందించారు.ఇలా ఎక్కడ ఎవరు బాధ పడుతున్నా తన భాద్యతగా స్వీకరించి వారందరికీ ఎల్లప్పుడూ అండగా నిలబడతానని దేవేందర్ రాజు ముదిరాజ్ తెలిపారు.ఏమీ ఆశించకుండా ప్రతి ఒక్కరు సహాయం చేసే గుణం అలవర్చుకోవాలని ,మనం ఒకరికి సహాయం చేస్తేనే మనిషి జన్మకి పరమార్ధం అవుతుందని ఎండిఆర్ ఫౌండేషన్ చైర్మన్ మాదిరి దేవేందర్ రాజు అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *