మనవార్తలు ,పటాన్ చెరు:
నిమ్న జాతుల అభ్యుదయానికి నిరంతరం శ్రమించిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని యువజన నాయకుడు శివారెడ్డి అన్నారు. పటాన్ చెరు మండలం ఐనోల్ గ్రామంలో తన సొంత ఖర్చు అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి దాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… న్యాయవాదిగా రాజకీయవేత్తగా ఆర్థిక సంఘ సంస్కర్తగా ఎన్నో సేవలు అందించిన మహనీయుడు అన్నారు. ఆయన స్ఫూర్తితోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర పోరాటానికి నాంది పలకడం జరిగిందని తద్వారా సొంత రాష్ట్రాన్ని తద్వారా సొంత రాష్ట్రాన్ని సాధించుకోగలిగామని తెలిపారు. రిజర్వేషన్లతో అట్టడుగు వర్గాల వారికి సమాన హక్కులు కల్పించాలని రాజ్యాంగంలో పొందుపరిచి జరిగిందన్నారు.నేటి తరానికి ఆయన ఆలోచనలు అనుసరణీయమని తెలిపారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు హర్షవర్ధన్ రెడ్డి,మోహన్ రెడ్డి,జంగాయా,శ్రీశైలం, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…