ఇందిరమ్మ స్ఫూర్తి పాలనలో అన్ని వర్గాలకు సమన్యాయం_కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు నీలం మధు ముదిరాజ్

_ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటును స్వాగతిస్తున్నాం.. _ముదిరాజులమంత కాంగ్రెస్ కి రుణపడి ఉంటాం .. _17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకుంటాం..   _సీఎం రేవంత్ చిత్రపటానికి పాలాభిషేకం  16 కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు నీలం మధు ముదిరాజ్ అన్నారు. 16 కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం హర్షిస్తూ చిట్కుల్ లోని తన […]

Continue Reading

జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి గా సురేష్ ముదిరాజ్

శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి : రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి గా శేరిలింగంపల్లి నియోజకవర్గం, మియాపూర్ డివిజన్ మక్త మహబూబ్ పేట్ కు చెందిన శంకరోళ్ల సురేష్ ముదిరాజ్ ను నియమించినట్లు ఆయన తెలిపాడు. రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చల్లా నర్సింహా రెడ్డి ఆదేశాలు జారిచేయగా, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఇంచార్జి జగదీశ్వర్ గౌడ్ సురేష్ ముదిరాజ్ కు నియామక పత్రం అందజేశారు.తనపై నమ్మకం ఉంచి ఈ పదవి ఇచ్చిన జిల్లా అధ్యక్షులు, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఇంచార్జి లకు […]

Continue Reading

సామాజిక సేవలో పారగాన్ పరిశ్రమ సేవలు ప్రశంసనీయం_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

_బండలగూడలో కోటి 30 లక్షల రూపాయలతో నిర్మించిన ప్రాథమిక పాఠశాల, అంగన్వాడి భవనాల ప్రారంభం పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : సామాజిక సేవలో పారగాన్ పరిశ్రమ సహకారం ప్రశంసనీయమని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం పటాన్చెరువు డివిజన్ పరిధిలోని బండలగూడ మార్క్స్ కాలనీలో పారగాన్ పరిశ్రమ ఆర్థిక సహకారంతో ఒక కోటి 30 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన అంగన్వాడి మరియు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనాలను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ […]

Continue Reading

ప్రకృతి నుంచి ప్రేరణ పొందండి

_గీతం ఆతిథ్య ఉపన్యాసంలో సూచించిన విశిష్ట భౌతిక శాస్త్ర ఆచార్యుడు ప్రొఫెసర్ బీవీఆర్ టాటా పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ఏ పరిశోధనకైనా ప్రకృతే మూలమని, దాని నుంచి ప్రేరణ పొంది, వాటికి ప్రయోగశాలలో ఆచరణాత్మకంగారుజువు చేయాలని భౌతిక శాస్త్ర విశిష్ట ఆచార్యుడు ప్రొఫెసర్ బీవీఆర్ టాటా సూచించారు. గీతం స్కూల్ ఆఫ్ సెన్స్ లోని భౌతిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘ఫొటోనిక్ స్పటికాల నమూనాల ఘర్షణ: భౌతికశాస్త్రం, సెన్సింగ్ అప్లికేషన్స్’ అనే అంశంపై మంగళవారం ఆయన […]

Continue Reading

టెక్నీకల్ వర్కర్లకు మంచి డిమాండ్ ఉంది

– నీడ్స్ రిసోసెర్స్ ఆధ్వర్యంలో వరల్డ్ ప్లంబింగ్ డే సెలబ్రేషన్స్ శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి : ప్రపంచ వ్యాప్తంగా టెక్నీకల్ వర్కర్లకు మంచి డిమాండ్ ఉందని మాజీ క్రెడాయి అధ్యక్షులు, ఐ జి బి సి హైదరాబాద్ చాప్టర్ చైర్మన్ శేఖర్ రెడ్డి అన్నారు. ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్, టి ఎన్ జి ఓ కాలనిలో ఏర్పాటు చేసిన వరల్డ్ ప్రంబింగ్ డే సెలబ్రేషన్స్ కు ఆయన ముఖ్యాతిగా హాజరై మాట్లాడుతు జర్మనీ లాంటి దేశాల్లో కూడా ప్లంబర్లకు లైసెన్స్ […]

Continue Reading

డివిజన్ల అభివృద్ధికి పెద్దపీట_ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : బల్దియా పరిధిలోని డివిజన్ల అభివృద్ధికి ప్రణాళిక బద్ధంగా గా నిధులు కేటాయిస్తూ అభివృద్ధికి పెద్ద పీట వేస్తున్నామని పటాన్చెరు సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. పటాన్చెరు డివిజన్ పరిధిలోని జెపి కాలనీలో 68 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించి తలపెట్టిన సిసి రోడ్ల పనులకు స్థానిక కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్ తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… డివిజన్లో పరిధిలో పురాతన […]

Continue Reading

ఏప్రిల్ 9న ఉగాది

_పటాన్చెరువు పట్టణ పుర ప్రముఖుల సమావేశంలో నిర్ణయం _ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలుగు ప్రజల నూతన సంవత్సరానికి మొదటి పండుగ ఉగాది పర్వదినాన్ని ఏప్రిల్ 9వ తేదీన నిర్వహించుకోవాలని పటాన్చెరు పట్టణంలోని పుర ప్రముఖుల సమావేశంలో నిర్ణయించారు. సోమవారం పట్టణంలోని శ్రీ కోదండ సీతారామస్వామి దేవాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి, కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ ప్రజాప్రతినిధులు, పుర ప్రముఖులు హాజరయ్యారు. […]

Continue Reading

సి ఆర్ పి ఎఫ్ వాళ్ళు చేస్తున్న నిర్మాణాలు ఆపాలని ఆర్ డి ఓ కు పిర్యాదు

శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి : మియాపూర్ నడిగడ్డ తండా సమీపంలో గల సి ఆర్ పి ఎఫ్ వారు నిర్మిస్తున్న కట్టడాలను ఆపాలని రాజేంద్రనగర్ ఆర్ డి ఓ కు నడిగడ్డ తాండ వాసులు వినీతిపత్రం అందించారు. బస్తిలో నిరుపేదలకు కనీసo చిన్న చిన్న మరమ్మతులే కాకుండ ప్రభుత్వం ద్వారా మంజూరైనా సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, త్రాగునీరు పైపు లైన్, విద్యుత్ ట్రాన్స్ ఫారం వంటి కనీస మౌలిక వసతులను కూడా నిరాకరించే సి ఆర్ […]

Continue Reading

పాలనా పునాదులను గుర్తెరగాలి

_గీతం ఆతిథ్య ఉపన్యాసంలో ప్రొఫెసర్ మైఖేల్ సి. విలియమ్స్ పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : మనల్ని మనం ఎలా పరిపాలించుకోవాలనేది అందరికీ తెలిసుండాలని, పాలనా పునాదులను గుర్తెరగాలని ప్రొఫెసర్ మైఖేల్ సి.విలియమ్స్ అన్నారు. గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్ (జీఎస్ హెచ్ ఎస్ )లోని పొలిటికల్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో ‘ది జ్యామెట్రీ ఆఫ్ జస్టిస్: యాన్ ఒడస్సీ ఇన్ ఫ్రాక్టల్ పాలిటిక్స్’ అనే అంశంపై సోమవారం ఆయన ఆతిథ్య ఉపన్యాసం చేశారు. […]

Continue Reading

ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి

_మహిళా దినోత్సవంలో సీసీఎంబీ శాస్త్రవేత్త డాక్టర్ విష్ణుప్రియ సూచన పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : సమాజహితం కోరి చేసే ఏ పనినైన , మరొకరి సాయం కోసం ఎదురు చూడకుండా, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి విజయం సాధించాలని సీసీఎంబీ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎం. ఆర్. విష్ణుప్రియ సూచించారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లోని మహిళా విభాగం ఆధ్వర్యంలో ‘ప్రపంచ మహిళా దినోత్సవాన్ని’ శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఉమెన్ లీడర్స్ ఫోరమ్, ఈ-క్లబ్, జీ-స్టూడియో, స్టూడెంట్ […]

Continue Reading