మెదక్ గడ్డ పై బీసీ బిడ్డ నీలం మధు ముదిరాజ్ గెలుపు ఖాయం

ఎంపీ అభ్యర్థి నీలం మధు గారిని కలుస్తున్న కార్యకర్తలు,అభిమానులు. పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ తరఫున మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బీసీ, సబ్బండ వర్గాలకు చెందిన నీలం మధు గారికి రోజు రోజుకి అభిమానుల నుంచి అనూహ్యoగా మద్దతు లభిస్తోంది. ఆయనను కలిసేందుకు ఉదయం నుంచే అభిమానులు వస్తున్నారు. చిట్కుల్ లోని ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ గారి క్యాంప్ ఆఫీస్ కు చేరుకుంటున్నారు.  మెదక్ […]

Continue Reading

ప్రయోగాధార పరిశోధనపై గీతమ్ లో వేసవి పాఠశాల

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ (జీఎస్ బీ ) హైదరాబాద్ లో ఆర్థిక, ఎకనామిక్స్ శాస్త్రాలలో ప్రయోగాధార పరిశోధన ద్వారా నైపుణ్య లను మెరుగుపరచుకునేందుకు, ఆయా రంగాల నిపుణులతో పరిచయాలను పెంపొందించు కునేందుకు మే 20 నుంచి 24న తేదీ వరకు వేసవి పాఠశాలను నిర్వహించనున్నట్లు కన్వీనర్ డాక్టర్ అజయ్ కుమార్. వెల్లడించారు, పీహెచ్ డీ విద్యార్థులు, అధ్యాపకులు, మేనేజ్మెంట్ విద్యార్థులకు పరివర్తన అనుభవాన్ని అందించే లక్ష్యంతో జి ఎస్ బి […]

Continue Reading

క్యూర్ ఫుడ్స్‌ తో క‌లిసి “ఆరంభం” ప్రారంభిస్తున్న ర‌కుల్ ప్రీత్ సింగ్‌

* చిరుధాన్యాల ఆధారిత రెస్టారెంట్‌ * ప్ర‌తి గింజ‌లో పోష‌క విలువ‌లు అపారం * ఆహార రంగంలో ర‌కుల్ ప్రీత్ తొలి పెట్టుబ‌డి మనవార్తలు ,హైదరాబాద్:  టాలీవుడ్, బాలీవుడ్ న‌టి ర‌కుల్ ప్రీత్ సింగ్ తొలిసారిగా త‌న సొంత డైన్-ఇన్ రెస్టారెంట్ “ఆరంభం-స్టార్ట్స్ విత్ మిల్లెట్”ను ప్రారంభించింది. హైద‌రాబాద్‌లోని మాదాపూర్‌లో మంగళవారం ఇది ప్రారంభమైంది. ఫిట్ నెస్ కు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చే రకుల్ ప్రీత్, ఆరంభం కోసం బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తోంది.ఆరంభం-స్టార్ట్స్ విత్ […]

Continue Reading

ప్రపంచంలో ఎక్కడా లేని కుంభకోణం ధరణి_ మంత్రి దామోదర రాజనర్సింహా

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : మీచరిత్ర చెప్పమంటారా..? మాజీ మంత్రి హరీష్ రావుకు వేల కోట్లు ఎలా వచ్చాయ్? వంగి వంగి కాళ్ళు మొక్కింది ఎవరు? ప్రపంచంలో ఎక్కడా లేని కుంభకోణం ఉందంటే ధరణి”యేనని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ, కుటుంబ సంక్షేమ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి దామోదర రాజనర్సింహా అన్నారు. పటాన్ చెరు అసెంబ్లీ లో సోమవారం సాయంత్రం 18న జరిగే ముఖ్య కార్యకర్తల సమావేశం గురించి ఆర్ సి పురం లోని శ్రీ కన్వెన్షన్ […]

Continue Reading

సింగర్ మధుప్రియ పాటను ఆవిష్కరించిన మంత్రి దామోదర రాజనరసింహా

అన్న కోసం చెల్లెలు పాడిన పాట పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : మెదక్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ కోసం సింగర్ మధుప్రియ ” అన్న కోసం చెల్లెలు పాడిన” పాటను రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా ఆవిష్కరించారు. చిట్కూల్ లోని ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ క్యాంపు కార్యాలయానికి మంత్రి దామోదర రాజనర్సింహా  సోమవారం విచ్చేశారు. ఈ సందర్భంగా […]

Continue Reading

భావవ్యక్తీకరణపైనే విజయం ఆధారపడి ఉంటుంది

-జర్నలిజంపై హిందూ బిజినెస్ లైన్ పూర్వ అసోసియేట్ ఎడిటర్ సోమశేఖర్ వ్యాఖ్య పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : జర్నలిజంలో విజయం సాధించాలంటే భావవ్యక్తీకరణ, ప్రేక్షకులను కట్టిపడేసే సామర్థ్యంపై ఆధారపడి ఉంటుందని హిందూ బిజినెస్ లైన్ పూర్వ అసోసియేట్ ఎడిటర్, బ్యూరో చీఫ్ సోమశేఖర్ ములుగు అన్నారు. గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ (జీఎహెచ్ఎస్)లోని మీడియా స్టడీస్ అండ్ విజువల్ కమ్యూనికేషన్స్  విభాగం ‘జర్నలిజంలో మార్గదర్శనం భావవ్యక్తీకరణ స్వేచ్ఛ, ప్రజా ప్రయోజనాలు అనే అంశంపై సోమవారం […]

Continue Reading

అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలి_ మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్

-చిట్కుల్ లో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి -పూలమాలలు వేసి,  నివాళులర్పించిన ఎంపీ అభ్యర్థి నీలం మధు పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : సమాజంలోని అట్టడుగు స్థాయి వారి సాధికారత కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన కృషి మనందరికీ నేటికీ స్ఫూర్తిదాయకమని మెదక్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ అన్నారు.చిట్కుల్ లో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన నీలం మధు […]

Continue Reading

విగ్రహ ప్రతిష్టాపనలో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్

-దేవాలయ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తానని హామీ పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ప్రతి మనిషి మానసిక ప్రశాంతత కోసం దైవభక్తిని పెంపొందించుకోవాలని, నియోజకవర్గంలో నూతన దేవాలయాల నిర్మాణాలకు సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్చెరు మండలం కర్ధనూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీశ్రీశ్రీ రేణుకా మాత, నాగులమ్మ విగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం […]

Continue Reading

దేవుడి పేరుతో.. పిఎం మోదీ రాజకీయం _మెదక్ పార్లమెంట్ ఇంచార్జ్ కొండా సురేఖ

* 400 సీట్లు సాధిస్తుందని ప్రజల్లో భ్రమలు * గ్రౌండ్ లెవెల్ లో పడిపోయిన బిజెపి గ్రాఫ్ * ఎంపీ ఎన్నికలతో బిజెపి పూర్తిగా పతనం * అభ్యర్థి నీలం మధును భారీ మెజార్టీతో గెలిపించాలి పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : పార్లమెంటు ఎన్నికలలో బిజెపి 400 సీట్లు సాధిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలు భ్రమను కలిగిస్తున్నారని అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి, మెదక్ పార్లమెంట్ ఇంచార్జ్ కొండా సురేఖ అన్నారు. గజ్వేల్ లోని […]

Continue Reading

గీతమ్ లో ఘనంగా విజేతల దినోత్సవం

-విద్యార్థులకు నియామక పత్రాల అందజేత -స్కూల్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థులకు 5.18 లక్షణ సగటు వార్షిక వేతనం -సెలిగో, పెగా సిస్టమ్స్ రూ.15 లక్షల గరిష్ఠ వార్షిక వేతనం -ఫెడరల్ బ్యాంక్ రూ.14,13 లక్షల వార్షిక వేతనం పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లోని కెరీర్ గైడెన్స్ సెంటర్ శుక్రవారం విజేతల దినోత్సవాన్ని (అచీవర్స్ డేని ) ఘనంగా నిర్వహించింది. ప్రాంగణ నియామకాలలో ఎంపికైన్ ఇంజనీరింగ్, మేనేజ్ మెంట్, ఫార్మశీ, సినీ, […]

Continue Reading