కాంగ్రెస్ పార్టీ కి ఆకర్షితులై భారీగా చేరికలు

మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి : చందానగర్ డివిజన్ మాజీ కౌన్సిలర్, సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు సునీత ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పటేల్ రమేష్ రెడ్డి మరియు శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ ఎం. బి. సి చైర్మన్ జరిపేటి జైపాల్ ల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి 300 మంది మహిళలు కాంగ్రెస్ పార్టీ లో చేరారు. ఈ కార్యక్రమం లో డివిజన్ అధ్యక్షులు ఆలీ, యువజన కాంగ్రెస్ శేరిలింగంపల్లి అధ్యక్షులు సౌందర్య […]

Continue Reading

ప్రతీ మండలానికి ఒక మిల్లెట్స్ రిసోర్స్ పర్సన్ నియామకం

మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి : నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఆరోగ్యం గురించి, ఆహార విధానాల గురించి వివరిస్తూ, చిరు ధాన్యాల విలువలను తెలియజేస్తూ ప్రజలలో అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన మిల్లెట్స్ మీడియా పోర్టల్, www.millets.news మాదాపూర్ వెస్ట్ సైడ్ హోటల్ లో శనివారం రోజు ఔత్సాహిక వ్యాపార వేత్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సంధర్భంగా www.millets.news డైరెక్టర్ శ్రీనివాస్ శరకడం రెండు రాష్ట్రాల నుంచి వచ్చిన వివిధ ప్రోడక్ట్ ఉత్పత్తి దారులను ఉద్దేశించి […]

Continue Reading

గచ్చిబౌలి డివిజన్ లో బిఆరెస్ శ్రేణుల ప్రచారం

మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి నియోజకవర్గం లోని గచ్చిబౌలి డివిజన్ మధురా నగర్ మరియు ప్రశాంత్ హిల్స్ కాలనీ లలో గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమ్మిరిశెట్టి సాయిబాబా ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గెలుపు కొరకు ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. తెలంగాణ వాణి ని పార్లమెంట్ లో వినిపించాలి అంటే కాసాని జ్ఞానేశ్వర్ ను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిoచారు. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్లు ఏరియా […]

Continue Reading

పటాన్చెరులో ఘనంగా బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ ప్రజల ఆత్మ ప్రతీక బీఆర్ఎస్ పార్టీ అని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బిఆర్ఎస్ పార్టీ 23వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని.. పటాన్చెరు డివిజన్ పరిధిలోని అంబేద్కర్ విగ్రహ సమీపంలో బిఆర్ఎస్ పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ..ఒక్కడితో మొదలైన బి ఆర్ ఎస్ ప్రస్థానం, ఉదృతమై ఉప్పెనగా మారి స్వరాష్ట్ర కలను సాకారం చేసిందన్నారు. మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షులు […]

Continue Reading

హైదరాబాద్‌లో ప్రముఖ అతిథులతో కలిసి ఇండియన్ హెరిటేజ్ ఆర్ట్ టూర్ ‘శిల్పాభా’ ప్రారంభం

మనవార్తలు ,హైదరాబాద్:  భారతదేశపు పాత ప్రాచీన సంప్రదాయ జానపద కళా చిత్రాలను కాపాడటం, ప్రచారం చేయటం, మరియు ప్రజలకు అవగాహన కల్పించడానికి, ‘శిల్పాభా’ పేరుతో ప్రటికృత్ & పాప్బాని ద్వారా ఏర్పాటు చేయబడిన ఇండియన్ హెరిటేజ్ ఆర్ట్ టూర్ ఇవాళ హైదరాబాద్‌లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ప్రారంభమైంది. ఈ టూర్ తో భారతదేశపు 6వ శతాబ్దానికి చెందిన కళా సంప్రదాయాలకు మరింత ఆదరణ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.ఈ ప్రారంభ కార్యక్రమంలో ప్రధాన అతిథిగా తెలంగాణ ప్రముఖ విజువల్ […]

Continue Reading

హోరెత్తిన మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ఎన్నికల ప్రచారం

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : సిద్దిపేట ఇలాకలో మెదక్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు ఎన్నికల ప్రచారం హోరెత్తింది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండో రోజైన శుక్రవారం రోజు సిద్ధిపేట నియోజకవర్గ కేంద్రంలో ప్రచారం చేపట్టారు. స్థానిక బ్లాక్ ఆఫీస్ చౌరస్తా నుంచి ప్రారంభమైన ర్యాలీ ఓల్డ్ బస్టాండ్, నర్సాపురం క్రాస్ రోడ్, లాల్ కమాన్, గాంధీ విగ్రహం, ఇందిరాగాంధీ విగ్రహం, రూరల్ పోలీస్ స్టేషన్ మీదుగా కాంగ్రెస్ పార్టీ క్యాంప్ ఆఫీస్ వరకు […]

Continue Reading

విశ్వేశ్వర్ రెడ్డి కి మద్దతుగా బిజెపి నాయకుల ప్రచారం

మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి : చేవెళ్ల పార్లమెంట్ బిజెపి అభ్యర్థి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కి మద్దతుగా శేరిలింగంపల్లి అసెంబ్లీ పరిధిలో గల మియాపూర్ డివిజన్ మక్త విలేజ్ లో బిజెపి నాయకులు గుండె గణేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఇంటింటికీ వెళ్లి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని , బీజేపి అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో మల్లేష్, […]

Continue Reading

మే 6న ఎమ్మెల్యే జిఎంఆర్ ఆధ్వర్యంలో ఈద్ మిలాప్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : వచ్చే నెల 6న పటాన్చెరు పట్టణంలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో నియోజకవర్గస్థాయి ఈద్ మిలాప్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. శుక్రవారం సాయంత్రం పటాన్చెరులో ఏర్పాటు చేసిన సమావేశంలో నియోజకవర్గ పరిధిలోని ముస్లిం మత పెద్దలు, బిఆర్ఎస్ పార్టీ మైనార్టీ విభాగం నాయకులతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రంజాన్ సందర్భంగా ప్రతి ఏటా నిర్వహించే ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని కొన్ని […]

Continue Reading

సుమధుర నిర్మాణం సంస్థ పై జరిమానా

మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి : నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణ వ్యర్థ సామాగ్రి, సిమెంట్ కాంక్రీట్ ను శేరిలింగంపల్లి సర్కిల్ 20 పరిధిలో గల నానక్ రామ్‌గూడ లోని లోధా బస్తీ వద్ద రోడ్డుపై కాంక్రీట్ డంపింగ్ వేసిన కారణంగా సుమధుర నిర్మాణంపై 25వేలు జరిమానా విధించినట్లు జి హెచ్ ఎం సి సూపరిండెంట్ జే. లెనిన్ బాబు తెలిపారు. డిప్యూటీ కమిషనర్ రజనీకాంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఎస్ ఎస్ జలంధర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిమానా విధించారు

Continue Reading

నియోజకవర్గ పాస్టర్ల సమావేశాన్ని జయప్రదం చేయండి. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : బిఆర్ఎస్ పార్టీ మెదక్ లోక్ సభ అభ్యర్థి వెంకటరామిరెడ్డికి మద్దతుగా మే 4న పటాన్చెరులో నిర్వహించ తలపెట్టిన నియోజకవర్గ స్థాయి చర్చి పాస్టర్ల సమావేశాన్ని జయప్రదం చేయాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం సాయంత్రం పటాన్చెరులో నియోజకవర్గ ముఖ్య చర్చి పాస్టర్లతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్లమెంటులో తెలంగాణ వాదం బలంగా వినిపించాలంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బిఆర్ఎస్ పార్టీ […]

Continue Reading