ఫార్మసీ విద్యార్థులకు గీతమ్ లో ఉత్తేజకర పోటీలు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : ప్రపంచ ఫార్మసిస్ట్ ల దినోత్సవం- 2024 (ఈనెల 25న) పురస్కరించుకుని ఫార్మసీ విద్యార్థుల కోసం. ఆకర్షణీయమైన పోటీలను నిర్వహించాలని గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ సంకల్పించింది. ఈ పోటీలలో వ్యాస రచన, పోస్టర్ ప్రదర్శన, మౌఖిక ప్రదర్శన, క్విజ్ వంటివి ఉంటాయని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి.శివకుమార్ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య అవసరాలను తీర్చడంలో ఫార్మసిస్టులు కీలక భూమిక పోషిస్తున్న విషయాన్ని (ప్రస్పుటం చేసే లక్ష్యంతో వీటిని […]

Continue Reading

హిరా ఫెర్టిలిటీ సెంట‌ర్ ను ప్రారంభించిన సినీన‌టి ఫ‌రియా అబ్దుల్లా

మనవార్తలు ,హైదరాబాద్:  సంతాన‌లేమి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న జంట‌ల‌కు హిరా ఫెర్టిలిటీ సెంట‌ర్ చ‌క్క‌టి ప‌రిష్కారం అందిస్తుంద‌ని టాలీవుడ్ సినీన‌టి ఫ‌రియా అబ్దుల్లా అన్నారు .హైద‌రాబాద్ టోలీచౌకిలో నూత‌నంగా ఏర్పాటు చేసిన ఎక్స్ టెన్షన్, హిరా ఫెర్టిలిటీ సెంట‌ర్ ను ఆమె ప్రారంభించారు. ఐవీఎఫ్ విధానంపై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని నటి ఫరియా అన్నారు. హిరా ఫెర్టిలిటీ సెంటర్ ఫౌండర్ డాక్టర్ ఫజలున్నీసా మాట్లాడుతూ అత్యాధునిక మౌలిక సదుపాయాలు , అనుభవజ్ఞులైన నిపుణుల బృందంతో కూడిన […]

Continue Reading

హావెల్స్‌ ఆధ్వర్యంలో ఎకో ఫ్రెండ్లీ మట్టి గణపతి విగ్రహాల పంపిణీ

మనవార్తలు ,హైదరాబాద్:  పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత. మన భారత దేశంలో హిందువులు ఎంతో సంప్రదాయంగా జరుపుకునే పండుగ వినాయక చవితి అని హావెల్స్‌లో రీజినల్ మేనేజర్‌ గురుమీత్ ఒబెరాయి తెలిపారు. ఈ వినాయక చవితి పండగ దేశంలో మారుమూల గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల్లో కూడా అత్యంత అంగరంగ వైభవంగా జరుపుకుంటారు.గణేష్ చతుర్థి పండుగ ఆనందం, గౌరవం మరియు శక్తివంతమైన సమాజ స్ఫూర్తిని కలిగి ఉంటుంది. అయినప్పటికీ, సాంప్రదాయ పద్ధతులు తరచుగా పర్యావరణ సవాళ్లను […]

Continue Reading

ప్రకృతి హితమే పండగల పరమార్థం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే జిఎంఆర్ పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : హిందూ సంప్రదాయంలో ప్రతి పండుగ వెనుక ఒక పరమార్థం దాగి ఉందని, వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరూ పర్యావరణసహిత మట్టి వినాయక ప్రతిమలను పూజించాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కోరారు.వినాయక చవితిని పురస్కరించుకొని జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో పటాన్చెరు పట్టణంలోని గాంధీ పార్క్ వద్ద ఉచితంగా మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి పటాన్చెరు శాసనసభ్యులు గూడెం […]

Continue Reading

శరణ్ కెమికల్ ని సందర్శించిన గీతం విద్యార్థులు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ విద్యార్థులు హైదరాబాద్ లోని ఒక బహుళజాతి ఫార్మాస్యూటికల్ కంపెనీ శరణ్ కెమికల్ టెక్నాలజీలో పరిశోధన- అభివృద్ధి (ఆర్ అండ్ డీ), అనలిటికల్ రీసెర్స్ అండ్ డెవలప్మెంట్ (ఏఆర్ అండ్ డీ) సౌకద్యాలను సందర్శించారు. పరిశ్రమల గురించి, ఔషధ కార్యకలాపాలపై లోతెన అవగాహనను ఏర్పరచడానికి గీతం ఈ పర్యటనను ఏర్పాటు చేసింది.సందర్శన సమయంలో విద్యార్థులు శరణ్ కెమికల్ టెక్నాలజీలోని పరిశ్రమ నిపుణులతో సంభాషించారు. వివిధ ల్యాబ్ లు, […]

Continue Reading

చిట్కుల్లో ఘనంగా టీచర్స్ డే వేడుకలు

-సర్వేపల్లి చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు.. -సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ మరియు ఉపాధ్యాయులను సన్మానించిన నీలం మధు ముదిరాజ్ పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : గురువులు విద్యార్థుల భవిష్యత్తు మార్గదర్శకులని మెదక్ పార్లమెంట్ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.టీచర్స్ డే ని పురస్కరించుకొని చిట్కుల్లోని ఎన్ఎంఆర్ క్యాంప్ కార్యాలయంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నతంగా ఎదిగేందుకు […]

Continue Reading

గీతమ్ లో ఉత్సాహంగా ఉపాధ్యాయ దినోత్సవం

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : భారతదేశ మాజీ రాష్ట్రపతి, ప్రముఖ విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ (137వ జయంతిని పురస్కరించుకుని గురువారం హెదరాబాద్ లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం ‘ఉపాధ్యాయ దినోత్సవాన్ని’ సగర్వంగా జరుపుకుంది. యువతను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల కీలక పాత్రను, దేశ నిర్మాణానికి వారి అమూల్యమెన సహకారాన్ని గుర్తించడానికి ఈ ప్రత్యేక రోజు అంకితం చేయబడింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని గీతం విద్యార్థులు, అధ్యాపకులంతా హాజరు కావడంతో సభ ప్రారంభమైంది. ఆయా విద్యార్థులు వారి వారి […]

Continue Reading

గీతమ్ లో ఘనంగా ‘ఫ్రెషర్స్ డే’ వేడుకలు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ ప్రాంగణంలో ఫ్రెషర్స్ పార్టీని ఘనంగా నిర్వహించారు. టెక్నాలజీ, మేనేజ్ మెంట్, సైన్స్ , ఫార్మసీ, ఆర్కిటెక్చర్, హ్యుమానిటీస్ లలో 2024-25 విద్యా సంవత్సరంలో కొత్తగా చేరిన విద్యార్థుల కోసం సీనియర్ విద్యార్థులు దీనిని ఏర్పాటు చేశారు.నూతన విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్ని కలిగించడం, వారిలోని సృజనాత్మకతను వెలికితీసి, విద్యార్థుల మధ్య స్నేహాన్ని పెంపొందించి, వారంతా తమ స్వగృహంలోనే ఉన్నామనే భద్రతా భావనను కలిగించే లక్ష్యంతో ఫ్రెషర్స్ పార్టీని నిర్వహించారు. […]

Continue Reading

కేఎస్ ఆర్ కాలనీ హౌస్ ఓనర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

కేఎస్ ఆర్ కాలనీ అభివృద్ధి కోసం కృషి కాలనీ నూతన అధ్యక్షుడు మైదం భాస్కర్ పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : కేఎస్ఆర్ కాలనీ అభివృద్ధి, సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళ్లన్నట్లు కాలనీ నూతన అధ్యక్షులు మైదం భాస్కర్(ఎల్ఐసి)పేర్కొన్నారు. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని కె ఎస్ ఆర్ కాలనీ హౌస్ ఓనర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ను ఎన్నికల అధికారి సంగారెడ్డి కోర్టు అడ్వకేట్ డాక్టర్ పాండురంగారావు ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. మైదం భాస్కర్ (ఎల్ఐసి) కొనపాల భాస్కర్ […]

Continue Reading